Minister KTR | కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రగతి భవన్లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాకుండా కాంగ్రెస్ జోడో యాత�
Minister KTR | 2024 పార్లమెంట్ ఎన్నికలే తమ లక్ష్యమని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో తమ
ఉద్యమమే ఊరిపిరిగా.. తెలంగాణవాసుల ఆకాంక్షలు.. అస్తిత్వమే ప్రాతిపదికగా.. స్వరాష్ట్రమే ధ్యేయంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) రూపాంతరం చెంది భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా ఆవిర్భవించడ�
టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం తమిళనాడు ఎంపీ, ప్రముఖ దళిత నేత, వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్తోపాటు వివిధ రాష్ర్టాల నాయకులు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశ�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటైన బీఆర్ఎస్ జాతీయ పార్టీకి వెల్లువలా మద్దతు లభిస్తున్నది. బీఆర్ఎస్పై కొంతకాలంగా తెలుగురాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై దేశవ్యాప్తంగా సానుకూల స్పందన వస్తున్నది. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి మహారాష్ట్రలోనూ తిరుగులేని ఆదరణ లభిస్తున్నది. తెలంగాణ మాడల్ పథకాలు దేశమంతటా వస్తాయనే ఆక�
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో సీపీఐ, సీపీఎం నేతలతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మునుగోడు ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర�
Kumara swamy | కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితితో కలిసి పోటీ చేస్తామని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నాయకులు కుమారస్వామి పేర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్త�
తెలంగాణ రాష్ట్ర సమితిని పార్టీ అధినేత కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా బుధవారం ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దీంతో ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు జిల్లావ్యాప్తంగా సంబురాలు నిర్
సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్పు చేసి ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా బీ(టీ)ఆర్ఎస్ నాయకులు, కార�
తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో స్వరాష్ట్ర సాధన కోసం సాగిన ఎన్నో చారిత్రక ఘట్టాలకు అడ్డగా నిలిచింది పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ. సమైక్య రాష్ట్రంలో నిధులు, నీళ్లు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయాలపై ఉద�
టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ప్రకటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా మారుస్తున్నట్లు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు.
టీఆర్ఎస్ 21 సంవత్సరాల పయనం లో ఈ విజయదశమి ప్రత్యేకమైనది. టీఆర్ఎస్ పేరుతో నిర్వహించే ఆఖరి సర్వసభ్య సమావేశం కావడంతో బుధవారం తెలంగాణభవన్ ప్రాం గణమంతా ఉద్వేగభరిత వాతావరణం కనిపించింది. పార్టీ జాతీయస్థాయ�