BRS Party | టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ పేరుతో గుడివాడ పట్టణంలో భారీ కటౌట్లు, పోస్టర్లు వెలిశాయి. కొంత మంది యువత కేటీఆర్ యూత్ పేరుతో గుడివాడ పట్టణ ప్రధాన సెంటర్స్ వద్ద టీఆర్ఎస్ టు బీఆర్ఎస్,
సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ హమాలీలు బీఆర్ఎస్కు విరాళాన్ని అందజేశారు. టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు అరవింద్యాదవ్, హమాలీ సంఘం అధ్యక్షుడు బట్టు శ్రీనివాస్, దడువాయిల సంఘం అధ్యక్షుడు కవ్వం శ్రీని�
Minister KTR | తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థులు వీరోచిత పోరాటం చేశారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. విద్యార్థులంతా వీరోచిత పోరాటం చేసిన సమయంలో ఇప్�
Minister KTR | కోమటిరెడ్డి బ్రదర్స్పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు కోమటిరెడ్డిలు కాదు.. కోవర్టు రెడ్డిలు అని కేటీఆర్ పేర్కొన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ను �
Minister KTR | మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, అమిత్ షా
Minister KTR | ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మోదీ, బోడీకి బెదిరిలేదు.. ఏం చేసుకుంటారో.. చేసుకోండి అని కేటీఆర్ తేల్చిచెప
TRS Party | తెలంగాణ రాష్ర్ట సమితి విద్యార్థి విభాగం (టీఆర్ఎస్వీ) విస్తృతస్థాయి సమావేశం మంగళవారం ఉదయం 10:30 గంటలకు తెలంగాణ భవన్లో జరుగుతుందని రాష్ర్ట అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ త�
సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు వెల్లువెత్తుతున్నా యి. సోమవారం సిద్దిపేట పట్టణ అంబేద్కర్ మాలకుల సంఘం అధ్యక్షుడు భూ మయ్య, కౌన్సిలర్లు సాకి బాల్లక్ష్మి ఆనం ద్, గ్యాదరి రవీందర్, గ్యాదర�
TRS Party | ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది టీఆర్ఎస్ డెన్మార్క్ శాఖ. ఈ సందర్భంగా టీఆర్ఎస్ డెన్మార్క్ శాఖ ఫౌండర్ శ్యామ్ ఆకుల మాట్లాడుతూ.. కేసీఆర్ ఏ కార్యక్రమ�
దేశాభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ లాంటి విజనరీ దేశ రాజకీయాలకు అవసరమని భారతజాతి ఆకాంక్షిస్తున్నదని చెప్పారు.
All India Forward Bloc Party | దేశంలో మోదీ, అమిత్ షాల ఉన్మాదంతో కూడిన బీజేపీ ఫాసిస్టు రాజకీయ విధానాలను ఎదుర్కోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాంతీయ పార్టీని జాతీయపార్టీ భారత్ రాష్ట్ర సమితిగా తీర్మానించడమే జాతీ�
మోదీ సర్కారు అస్తవ్యస్థ విధానాలతో దేశం అన్ని రంగాల్లో తిరోగమనం వైపు పయనిస్తున్నదని, ఈ దశలో దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరమని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.