గత సంవత్సరం వరకు ఢిల్లీలోని 5 సర్దార్ పటేల్ మార్గ్లో ఒక ఇల్లు ఖాళీగా ఉండేది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆ ఇంటిని భారత్ రాష్ట్ర సమితి లీజుకు తీసుకుని టీఆర్ఎస్ను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు శ్రీకారం చ�
బీజేపీ, కాంగ్రెస్లకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని నేషనల్ ఓల్డ్పెన్షన్ రెస్టోరేషన్ యునైటెడ్ ఫ్రంట్ (ఎన్వోపీఆర్యూఎఫ్) జాతీయ అధ్యక్షుడు బీపీ సింగ్ రావత్ అభిప్�
ఆర్థికాభివృద్ధి, మానవాభివృద్ధి, వివిధ వర్గాల అభివృద్ధి, సంక్షేమం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం అనే ఐదు అంశాలు భారతదేశపు వర్తమాన చరిత్రలో ఎందువల్ల అతి కీలకం కాగలవు? వాటికి సమాధానాలు కనుగొన్నవారు ఏ విధంగా దేశ�
సీఎం కేసీఆర్తో దేశంలోని మైనార్టీలకు మంచి భవిష్యత్ ఉంటుందని, అందుకు అందరూ బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నారు. మోదీ పాలనలో మైనార్టీలపై వివక్షత చూపిస్తున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో మైనార్టీల సంక్షేమం క�
కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉన్నంతకాలం దేశ ఆర్థిక వ్యవస్థ ఏ మాత్రం మెరుగుపడే అవకాశం లేదని తేల్చి చెప్పారు కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి.
టీఆర్ఎస్(బీఆర్ఎస్) జాతీయ పార్టీ ప్రకటనతో ప్రతిపక్షాల్లో వణుకు మొదలైందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణానికి చెందిన 27వ వార్డ
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుందని మాజీ ప్రధాని, జనతాదళ్ (ఎస్) అధినేత దేవెగౌడ అన్నారు.
Deve Gowda | రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ శక్తిమంతంగా మారడంతో పాటు, కీలకపాత్ర పోషిస్తుందని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవేగౌడ స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్ర తెలంగాణ అసోసియేష�
BRS Party | టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ పేరుతో గుడివాడ పట్టణంలో భారీ కటౌట్లు, పోస్టర్లు వెలిశాయి. కొంత మంది యువత కేటీఆర్ యూత్ పేరుతో గుడివాడ పట్టణ ప్రధాన సెంటర్స్ వద్ద టీఆర్ఎస్ టు బీఆర్ఎస్,
సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ హమాలీలు బీఆర్ఎస్కు విరాళాన్ని అందజేశారు. టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు అరవింద్యాదవ్, హమాలీ సంఘం అధ్యక్షుడు బట్టు శ్రీనివాస్, దడువాయిల సంఘం అధ్యక్షుడు కవ్వం శ్రీని�