ఉద్యమ నాయకుడే ఉత్తమ పాలకుడని యావత్తు దేశం కొనియాడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రస్థానం నేడు ఒక చారిత్రక అవసరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ �
దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్లో గురువారం అత్యంత వైభవోపేతంగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్�
ప్రజా సంక్షేమ పథకాలకు, ఎమ్మెల్యే ఆంజయ్యయాదవ్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు అకర్షితులై వివిధ పార్టీల నాయకుల బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుండట
KTR | హైదరాబాద్ : ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఓ సందేశం ఇచ్చారు. నాడు జలదృశ్యం.. నేడు ఢిల్లీలో అద్వితీయ దృశ్
CM KCR | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. వసంత్ విహార్లో పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం తుగ�
Errabelli Dayaker Rao | ఖిలావరంగల్ : రాష్ట్రంలో సచ్చిన పార్టీ కాంగ్రెస్, తలా తోక లేకుండా మాట్లాడే బ్రోకర్ పార్టీ బీజేపీ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. గ్రేటర్ వరంగల్ 35వ �
సీఎం కేసీఆర్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతున్నది. ఈ క్రమంలో చదువునే నమ్ముకొని, విద్యాబుద్ధులు నేర్పుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారి
బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పాలన తీరుకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. మంగళవారం షాద్నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో చౌదరిగూడ మండలం చి�
బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు తులసీ గార్డెన్లో జరిగిన పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానిక
దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయ ప్రారంభానికి సిద్ధమైంది. వసంత్ విహార్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ కార్యాలయం తుదిమెరుగులు దిద్దుకుంటున్నది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎ
Minister KTR | రాజన్న సిరిసిల్ల : రైతులు ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు భరోసా ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గోపాలపల్లిలో క్షే�
Maharashtra | బాబాసాహెబ్ అంబేదర్ నుంచి అన్నాహజారే దాకా ఈ దేశానికి గొప్ప చైతన్యాన్ని అందించిన మహారాష్ట్ర నుంచి తాను చాలా నేర్చుకున్నానని, కానీ నేడు ఆ రాష్ట్ర పరిస్థితులను చూస్తే బాధగా ఉన్నదని బీఆర్ఎస్ అధ్యక�
తెలంగాణలో మాదిరిగానే దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పాలన కావాలంటూ దేశ రైతాంగం కోరుకుంటున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలోని మార్కెట్ యార్డు, పీఏసీఎస్�
ప్రజల నుంచి వస్తున్న ఈ అనూహ్య స్పందనలన్నవి ఈ మూడు సభలు చెప్తున్న ఒక రహస్యమైతే, ఆయా సభలలో కేసీఆర్ ప్రసంగాలకు కనిపించే స్పందనలు మరొక రహస్యం. తన ప్రసంగాలు ఎక్కడ కూడా ఏ దశలోనూ షరా మామూలు విమర్శల వలె, రాజకీయ నా