KTR | బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న అత్మీయ సమ్మేళనాల్లో ప్రతి కార్యకర్తను భాగస్వామ్యం చేసే విధంగా పకా ప్రణాళికతో ముందుకు పోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పార్టీ ఎమ్మెల్యేలకు, నే�
CM KCR | మహారాష్ట్రలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయని, కనీసం 9-10 జిల్లా పరిషత్లను బీఆర్ఎస్ గెలువాలని, తద్వారా మహారాష్ట్ర రాజకీయాల్లో పార్టీ సత్తా చూపించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర ము
మైనార్టీల సంక్షే మానికి సర్కారు పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చాంద వద్ద మైనార్టీ వెల్ఫేర్ ఆధ్వర్యం లో మైనార్టీ రెసిడె న్షియల్లో ఏర్పాటు చేసిన ఇఫ్త
CM KCR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ భవన్ ( Telangana Bhavan ) కు చేరుకున్నారు. మహారాష్ట్ర ( Maharashtra ) కు చెందిన రైతు సంఘం కీలక నేత శరద్ జోషి ప్రణీత్ ( sharad joshi praneeth ) తో పాటు పలువురు రైతు నేతలు సీఎం కేసీఆర్ స�
Jagtial | జగిత్యాల : బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) కి చెందిన సీనియర్ నాయకులు బండారి నరేందర్ ( Bandari Narender ) గుండెపోటు( Heart Stroke )తో మృతి చెందారు. జగిత్యాల పట్టణం ( Jagtial Town )లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా తెలంగాణ తల్లి �
CM KCR | హైదరాబాద్ : శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ భవన్ ( Telangana Bhavan ) కు రానున్నారు. మహారాష్ట్ర ( Maharashtra ) కు చెందిన రైతు సంఘం కీలక నేత శరద్ జోషి ప్రణీత్ ( sharad joshi praneeth ).. సీఎం కేసీఆర్ స
హైదరాబాద్ నగరంలో నిర్మించే కాపు భవన్ నిర్మాణానికి తన వంతుగా రూ.20 లక్షలు విరాళంగా అందజేస్తున్నట్టు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రకటించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలే తన బలం, బలగమని, మీ కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని, ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసా ఇచ్చారు. దేశ ప్రధానిగా మోదీకి ప్రజలు అవకాశమ
అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లలాంటివని, వీటిని చూసే పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీలోకి వలసలొస్తున్నారని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని 34వ వార్డు కౌన్స�
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్దే అధికారం. ద్వితీయ స్థానం కోసమే కాంగ్రెస్ , బీజేపీలు పోటీపడుతున్నాయి. ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. రాష్ట్రంలో విపక్షాలు చేస్తున్న యాత్రలను ప్రజలు పట్టిం�