గ్రామాల్లో గులాబీ జెండా రెపరెపలాడనుంది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా బీఆర్ఎస్ వేడుక జరుగనుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయా నియోజకవర్గాల వారీగా పండుగ వాతావరణంలో ప్లీనరీలు నిర్వహించనున్నా
కార్యకర్తలను తమ స్వార్థానికి వాడుకొని వదిలివేసే రాజకీయ పార్టీలే మనకు కనిపిస్తాయి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోకుండా గాలికొదిలేస్తాయి.. కానీ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఇందుకు విరుద్
బీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా పార్టీలో చేరుతున్నారు. తాజాగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జా
KTR | కేసీఆర్ అంటే సంక్షేమం అని.. మోదీ అంటే సంక్షోభం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న బీఆర్ఎస్ నియోజకవర్గ పార్టీ ప్రతిన�
ఆత్మీయ సమ్మేళనాలను పురస్కరించుకొని వరంగల్ తూర్పు శాసనసభ నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో ఇక్కడ బీఆర్ఎస్ శ్రే�
బీఆర్ఎస్పార్టీలోకి మహారాష్ట్ర నుంచి వలసలు కొనసాగుతున్నాయి. నాందేడ్, కంధార్-లోహా సభ విజయవంతంతో గులాబీ పార్టీలో జోష్ నెలకొన్నది. ఈ నెల 24న మహారాష్ట్ర నడిగడ్డ ఔరంగాబాద్లో సభ నిర్వహించనున్న నేపథ్యంలో
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. నిత్యం వందలు, వేలుగా నేతలు, సామాన్యులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. గ్రామ గ్రామాన పార్టీ జెండా రెపరెపలాడుతున్నది. తాజాగా శనివారం మహారాష్ట్రలోని సర్దార్ వ
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 25న సూర్యాపేట నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు.
BRS Party | భారత రాష్ట్ర సమితి పార్టీకి మహారాష్ట్ర వ్యాప్తంగా అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే నాందేడ్, కంధార్ లోహాలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలు విజయవంతమయ్యాయి. మరో రెండు రోజుల్�
బోథ్ నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 25న బీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించి, విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్లోని తన నివాసంలో గురువార�
గ్రామాలు స్వయం ఆర్థిక పరిపుష్టిని సాధించాలన్న లక్ష్యంతో కులవృత్తులను ప్రో త్సహించడంలో భాగంగా గొల్ల, కురుమలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న చర్య లు జిల్లాలో సత్ఫలితాలు ఇచ్చా యి. ర
Telangana | సామాజిక వాస్తవాలను అర్థం చేసుకోలేని కొందరు ఉచితాలంటూ అనుచితంగా మాట్లాడొచ్చుగానీ, సంక్షేమ కార్యక్రమాలు పేదల బతుకుల్లో వెలుగులు పూయిస్తాయి. వారికి కొండం త భరోసాను, ఆర్థిక ఆసరాను కల్పిస్తాయి. జీవ న స్�
ఈ నెల 24న కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి త�
‘కాంగ్రెస్, బీజేపీలు తమ పాలన ఉన్న రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తారా..? అనవసరమైన విమర్శలు మాని రైతులను ఆదుకోవడంపై దృష్టి పెట్టాలి’ అని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రామా�