నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మార్చి 21న మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ మున్సిపాలిటీలోని 42 ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపణలు చేశారు. దీనిపై బీఆర్ఎస్
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులతో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే కార్�
minister koppula eshwar | విపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని మంత్రి కొపుల ఈశ్వర్ పార్టీ కార్యకర్తలు, నేతలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మిరెడ్డిపల్లి మహేశ్వర గార్డెన్లో ఇన్చార్జి ఎర్రోళ్ల �
CM KCR | కృష్ణా( Krishna ), గోదావరి( Godavari ) నదులు మహారాష్ట్రలోనే పుట్టాయి.. కానీ మహారాష్ట్రలో సాగు, తాగునీరు అన్ని చోట్లకు అందుబాటులో లేదు అని బీఆర్ఎస్( BRS ) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) తెలిపారు. మహార�
KCR | మహారాష్ట్రలో ప్రతి జిల్లా పరిషత్పై గులాబీ జెండా ఎగుర వేయాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని కాందార్ లోహలో జరిగి
CM KCR | దేశంలో త్వరలో తుఫాన్ రాబోతున్నదని, దాన్నెవరూ ఆపలేరని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్రమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మహారాష్ట్ర కాందార్ లోహలో జరిగిన బీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్లో సీ�
CM KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్( Nanded )లోని శ్రీ గురు గోబింద్ సింగ్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. మరికాసేపట్లో కంధార్ లోహా( Kandhar Loha )లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభ( BRS Public Meeting ) క
CM KCR | రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే మహారాష్ట్ర నంబర్ వన్ అనే విషయం అందరికీ తెలుసు. కానీ, ఆ మొత్తం ఆత్మహత్యల్లో దాదాపు 80 శాతం వరకు మరాఠ్వాడా, విదర్భ రీజియన్లోనే నమోదవుతాయి. కారణం ఒక్కటే ప్రభుత్వాల వైఫల్యం. స�
BRS Public Meeting Live Updates | మహారాష్ట్ర( Maharashtra )లోని నాందేడ్ జిల్లా( Nanded Dist )లోని లోహా పట్టణం( Loha Town ) బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ( BRS Meeting ) విజయవంతమైంది. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) ఈ సభలో పాల్గొని ప్రసంగించారు. బీఆ�
వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పదికి పది స్థానాలు గెలవడం ఖాయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించడమే అందరి లక్ష్యం కావాలని, సమన్వయంతో ముందుకెళ్లి ముఖ్యమంత్రిని �
ప్రతి ఒక్కరూ భక్తి మార్గం ద్వారా తమలో ఉన్న ఈర్ష్య, ద్వేషాలను దైవత్వంలో లీనం చేస్తూ శాంతి స్థాపనకు పాటుపడాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేం ద్రంలోని శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయంలో శ�
Minister Jagadish Reddy | హైదరాబాద్ : రాష్ట్రంలో బీజేపీ నేతలు( BJP Leaders ) శాశ్వత నిరుద్యోగులుగా మిగిలిపోతారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి( Minister Jagadish Reddy ) పేర్కొన్నారు. ఎన్ని దీక్షలు చేసినా బీజేపీ నేతలకు ఉద్�