సీఎం కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీతో దేశం లో పెనుమార్పులు సంభవించనున్నాయని నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, విప్ గువ్వల బాలరాజు తెలిపారు. అచ్చంపేట పట్టణంలోని లలితఉమామహేశ్వర జిన్నింగ్ మిల్
ఓటు అడిగే హ క్కు బీఆర్ఎస్కు మాత్రమే ఉందని ఎంపీ రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని తేజ కన్వెన్షన్ హాల్లో మం గళవారం నియోజకవర్గస్థా యి ప్రతినిధుల సభ ని�
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలనే లక్ష్యంతో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. పాలేరులో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడ
అదే జోష్.. అదే హోష్.. ఊరూరా గులాబీ జెండా రెపరెపలాడింది. బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుక కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం బీఆర్ఎస్ ఆవిర్భావ వేడు�
భారత రాష్ట్ర సమితిలో చేరేందుకు మహరాష్ట్ర ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. యవత్మాల్ జిల్లా పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు మంగళవారం బంజారాహిల్స్లోని హోంమంత్రి నివా�
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ బయల్దేరడంతో ఢిల్లీ పీఠం కదులుతోందని, మోదీ, అమిత్ షాకు కేసీఆర్ భయం పట్టుకున్నదని రాష్ట్ర రోడ్లు,భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమంపై ప్రతీ ఇంట్లో చర్చ జరపాలని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి నాయకులు, కార్యకర్తలకు దిశ
అభివృద్ధి, సంక్షేమంలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని శాసనసభాపతి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మన సంక్షేమ పథకాలను చూసి పక్క రాష్ర్టాల ప్రజలు అక్కడి ప్రభుత్వాన్ని అడ
BRS | రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించనున్నది. ప్రతి సభలో మూడు వేల నుంచి 3,500 మంది కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఎన్నికల సంవత్�
బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఊరూరా పార్టీ జెండా పండుగ, నియోజకవర్గ స్థాయిలో పార్టీ ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు. ఆయా నియోజకవ�
వంతెన నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించేలా చూడాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ సూచించారు. మండలంలోని కుంటాల జలపాతానికి వెళ్లే మార్గంలో సావర్గాం గ్రామం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులను సోమవారం పరిశీల�
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండల జంగోనిగూడ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జంగ బాల్రాజ్యాదవ్, కాంగ్ర
Minister Dayakar Rao | బీఆర్ఎస్ ప్రతినిధుల సభలను దిగ్విజయంగా నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పార్టీ శ్రేణులను ఆదేశించారు. మంత్రి సత్యవతిరాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్తో కలిసి వరంగల్ ఉ�
BRS Party | బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈ నెల 27న విస్తృతంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 27న తెలంగాణ భవన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించన�