సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సంగారెడ్డి మండలం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నిర్వహించారు. హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్తో పాటు టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ హాజరయ్యారు. మండల వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.