సెంట్రల్ మెడిసిన్ స్టోర్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, రోగులకు ఎలాంటి మందుల కొరత లేదని టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు వెల్లడించారు. ‘నమస్తే’లో ‘మందుల్లేవ్ ’ పేరుతో వచ్చిన కథనంపై టీఎస్ఎంఎ�
ఇంతకాలం ప్రైవేట్ రంగానికే పరిమితమైన ఐవీఎఫ్ సంతాన సాఫల్య కేంద్రాలు ఇప్పుడు ప్రభుత్వ దవాఖానల్లోనూ అందుబాటులోకి వస్తున్నాయి. హైదరాబాద్ గాంధీ దవాఖానలో రూ.5 కోట్లతో ఏర్పాటుచేసిన ఐవీఎఫ్ కేంద్రాన్ని హోం�
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సంగారెడ్డి మండలం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నిర్వహించారు. హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్తో పాటు టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎ
తెలంగాణ సర్కారు వైద్యం దేశానికే ఆదర్శమైందని, సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్రావు ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య విధానమే మారిపోయిందని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్�
దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. సికింద్రాబాద్�
అగ్నిపథ్తో ఆర్మీని సైతం ప్రైవేట్ పరం చేసింది నాలుగేండ్ల తర్వాత వారి భవిష్యత్తు ఏమిటి? ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఖైరతాబాద్, జూన్ 23: ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడమే కేంద్రం పనిగా పెట్టు
వివిధ దేశాల్లో కరోనా మళ్లీ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రభుత్వ దవాఖానల్లో అన్ని వసతులను ప్రభుత్వం కల్పిస్తున్నదని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర
సర్కారు దవాఖానాలలో నిరుపేద రోగులకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టిఎస్ఎంఎస్ఐడ�
ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాటలు హేయం ఆయన వ్యాఖ్యలు జోక్ ఆఫ్ ద ఇయర్ టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సుల్తాన్బజార్/హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ లీడర్ల