రైతాంగానికి తీవ్ర నష్టాన్ని చేకూర్చే ఫార్మాసిటీ ఏర్పాటుకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఈదులపల్లి శివకుమార్ అన్నార
తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ అత్యధిక సీట్లు సాధించి, హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ కావడం ఖాయమని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ అన్నారు.
ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా చేసేందుకు పెండింగ్లో ఉన్న పను లు వెంటనే పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం జహీరాబాద్లోని ఆర్డీవో కార్యాలయంలో నియోజకవర్గంలోని �
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సంగారెడ్డి మండలం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నిర్వహించారు. హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్తో పాటు టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎ
గరుగ గంగ ఒడిలో పుణ్యస్నానం ఆచరించేందుకు వస్తున్న భక్తుల్లో అక్కడి వాతావరణం చూసి భక్తిభావం మరింత ఉప్పొంగుతున్నది. తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి త
మంజీర గరుడగంగ కుంభమేళా ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రాఘవపూర్, హుమ్నాపూర్ శివారులోని పంచవటి క్షేత్రం వద్ద సోమవారం జహీరాబాద్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు మాణిక్రావు, భూపాల్రె�
మండలంలోని రాఘవపూర్ శివారులోని సిద్ధ సరస్వతీదేవి పంచవటీ క్షేత్ర సమీపంలోని గరుడ గంగ పూర్ణ మంజీరా కుంభమేళ జరుగనున్నది. ఇక్కడకు వచ్చే నాగసాధువు, సంతులు, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లను కల్ప�