నారాయణఖేడ్ నియోజకవర్గం తొమ్మిదేండ్లలోనే ఊహించని రీతిలో అభివృద్ధి సాధించిందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. అభివృద్ధి నిరాటంకంగా కొనసాగాలంటే మరోసారి కేసీఆర్ ప్రభుత్వమే రావాల్సిన ఆవశ్
కాంగ్రెస్ని తెలంగాణ నుంచి తరిమికొట్టాలని, ఉచిత విద్యుత్ వద్దన్న నాయకులను ఊరి పొరిమేరల్లోకి రానివ్వొద్దని సూచించారు. 70 ఏండ్ల పాలనలో రైతులకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని, కాంగ్రెస్ పాలనలో అప్పుల బాధలో అ
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ కనీవినీ ఎరుగని స్థాయిలో అభివృద్ధి చెందిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజ
సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేయాలని హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ మంత్రి హరీశ్రావును కోరారు. దీంతో స్పందించి నియమించినందుకు ఆయన హర్ష్యం వ్యక్తం చే�
“బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు ప్రాధాన్యమిస్తూ పథకాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎదురులేని శక్తిగా ఎదగడంలో కార్యకర్తలు కీలక భూమిక పోషించా
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సంగారెడ్డి మండలం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నిర్వహించారు. హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్తో పాటు టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎ