BRS Party | కారును పోలిన గుర్తులను తొలగించేలా ఎన్నికల కమిషన్కు ఆదేశాలను జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్స్ లిస్ట్లో ఉన్న రోడ
రాష్ట్రంలో విపక్షాల ఆట మొదలు కాకముందే అధికారపక్షం జనంగుండెలో గులాబీ జెండా ఎగురవేయబోతున్నది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెల 15వ తేదీన ఎన్నికల ప్రచార కార్యక్షేత్రంలోకి దిగనున్నారు. ఉద్యమాల �
బెల్లంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, మునుపెన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని ప్రగతి మెట్ల
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నిర్మల్, మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ పర్యటించారు. గడిచిన 45 రోజుల్లో ఎమ్మెల్�
ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని మరిచి ఆ పార్టీ నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎన్నికల్లో బీజేపీ పార్టీని ప్రజలు పాతర వేస్తారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ‘పది’కి పది సీట్ల గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నది. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా కొనసాగించి.. అభివృద్ధి పనులకు రూ.వేల కోట్ల ని
పార్టీ అధ్యక్షుడి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు అద్భుతమైన సమన్వయంతో ముందుకు సాగుతున్నాం కనుకే బీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్రను కొనసాగిస్తున్నదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐట�
కామారెడ్డి జిల్లా మహ్మద్నగర్ మండలంలోని హసన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పిప్పిరేగడి తండాకు చెందిన గిరిజనులు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే హన్మంత్ షిండేకు మద్�
సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపాలని ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు కార్తీక్రెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంఆర్ఆర్ రెస్టారెంట్లో జరిగిన మహేశ్వరం, కందుకూరు మండ�
BRS | మంత్రి జగదీశ్రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్చార్జ్ కల్వకుంట వంశీధర్రావు సమక్షంలో టీపీసీసీ మాజీ సభ్యులు, ఎన్ఎస్యూఐ మాజీ జిల్లా అధ్యక్షులు చామల �