CM KCR | కర్ణాటక ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. ఐదు గంటల కరెంటే ఇస్తున్నారు.. తెలంగాణలో కూడా కాంగ్రెస్కు ఓటేస్తే మన గతి కూడా అంతే అయితది అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. తాండూరు నియోజ�
CM KCR | కాంగ్రెస్ పాలనలో తాండూరు వెనుకబడిన ప్రాంతం.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రోడ్లు బాగు చేసుకున్నాం. చెక్ డ్యాంలు కట్టుకున్నాం. మైనర్ ఇరిగేషన్ కింద ఎన్నో చెరువులు మంచిగా చేసుకున్నాం. భూగర్భ జలాల�
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Suryapet, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Suryapet, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Suryapet,
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Dornakal, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Dornakal, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Dornakal,
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Madhira, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Madhira, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Madhira
Harish Rao | బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతుల పాలిట శత్రువులని మంత్రి హరీశ్రావు అన్నారు. రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ యూపీఏ హయాంలో కేంద్రానికి ఒక నివేదిక సమర్పించార
కాంగ్రెస్కు ఓటేస్తే కష్టాలు తప్పవని భూగర్భ వనరులు, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని నందిపహాడ్, లక్కాయపల్లి, పల్లెర్ల గ్రామాల్లో మంగళవారం ప్రచారం నిర�
ఎన్నో యేండ్లుగా అభివృద్ధికీ దూరంగా ఉన్న మన మహబూబ్నగర్ అభివృద్ధిని విశ్వవ్యాప్తం గా పేరుప్రఖ్యాతులు వచ్చేలా సమిష్టిగా కృషి చేస్తు ముందుకు అడుగులు వేద్దామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష
కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి గౌడ సంఘం సంపూర్ణ మద్దతునిస్తున్నదని గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్గౌడ్ తెలిపారు. మంగళవారం అల్వాల్ లోతుకుంటలో గౌడ సంఘం ఆత్మీయ సమావేశం నిర్వ�
నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సమక్షంలో పెద్ద సంఖ్యలో యువతీయుకు లు మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి
భారతీయ రాష్ట్ర సమి తి తెలంగాణలో ప్రజలకు శ్రీరామరక్ష అని కుల మతాలకు అతీతంగా సంపూర్ణ భరోసా కల్పించగలిగిన ఏకైక సమర్థ రాజకీయ పార్టీయని విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు.
CM KCR | యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల రూపురేఖలు మారిపోతాయని సీఎం కేసీఆర్ అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద
CM KCR | సూర్యాపేట, తుంగతుర్తికి నాలుగు దశాబ్దాల పాటు సాగునీళ్లు రాకుండా పెండింగ్ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప
CM KCR | నల్లగొండ జిల్లాకు చెందిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు చాలా అహంకారంతో మాట్లాడుతున్నారు అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. పండవెట్టి తొక్కుతాం అన్నోళ్లేనా నల్లగొండ శాసకులు..? ఎంతకాలం వీళ్ల రాజ్�