ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను అరెస్టు చేయడం అంటే దేశంలోని మహిళ�
కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
అధిష్టానం పిలుపు మేరకు ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్
బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును నిరసిస్తూ శనివారం సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కా
రాజకీయ ప్రయోజనాల కోసం ఎమ్మెల్సీ కవితను ఈడీ తో అరెస్ట్ చేయించడంపై ఉమ్మడి పాలమూరు జిల్లా భ గ్గుమన్నది. దేశ సంక్షేమం కోసం గొంతెత్తుతున్న గులాబీ బాస్ కేసీఆర్ను ధైర్యంగా ఎదుర్కోలేక కేంద్రంలో ప్రతిపక్షం, �
భారత జాగృతి సంస్థ కన్వీనర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. శుక్రవారం సాయంత్రం కవిత అరెస్టు విషయం తెలిసిన వెంటనే పలుచోట్ల బీఆర్ఎస్ నేతలు రోడ్లపైకి �
ఒక వైపు కోర్టులో కేసు నడుస్తుండగా మరో వైపు ఎ మ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చే యడం రాజకీయ కుట్రలో భాగమేనని, అ రెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు నారాయణపేట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్రెడ్�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేయడంపై శనివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా భగ్గుమన్నది. బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలతో అట్టుడికిపోయింది. కవితను వెంటనే విడుదల చేయాలం
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి. బీజేపీతో పాటు మోదీకి ‘ఈడీ’గం చేస్తున్న దర్యాప్తు సంస్థకు వ్యతిరేకంగా ఆందోళ�
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి బీఆర్ఎస్, భారత జాగృతి శ్రేణులు హైదరాబాద్లోని ఆమె నివాసానికి చేరుకొని భారీ కేక్ను కట్ చేయించి, �
ఉద్యోగ నియామకాల్లో మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తున్న జీవో నంబర్-3 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన 8న ధర్నాచౌక్లో నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయనున్నట్టు బీఆర్ఎస్ ఎమ్�
BRS MLC Kavitha | తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల గంగపుత్రుల జీవితాల్లో వెలుగులు నిండాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి సీఎం క�