Dasoju Demand | మెట్రో రైలుకు ఉన్న భూములను, ఆస్తులను బినామీలకు అప్పగించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ విచారణకు డిమాండ్ చేశారు.
MLC Naveen Kumar | శేరిలింగంపల్లి రెవెన్యూ పరిధిలోని ఈదులకుంట చెరువు భూముల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలు సత్యదూరం అని ఎమ్మెల్సీ కూర్మయ్యగారి నవీన్ కుమార్ తెలిపారు. ఆ భూముల వ్యవహారంతో నా సంస్థలకు, నా కుటుంబానికి ఏ�
Dasoju Shravan Kumar | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేవనెత్తుతున్న ప్రభుత్వ వైఫల్యాల వల్ల, ఆయనకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ�
L Ramana | జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మూటపెల్లి గ్రామానికి చెందిన పాలకవర్గాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ సన్మానించారు. కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ సంగెం కీర్తన రమేశ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు శని�
MLC Kavitha | పోలీసులు స్వర్ణకారులను వేధించడం మానుకోవాలని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. కేసులకు భయపడి స్వర్ణకారులు ఆత్మహత్యలు (Suicides) చేసుకోవద్దని కోరారు. బంగారం వృత్తి చేసుకునే వారికి సర్కారు రుణాలు ఇవ్వాలని, కార�
MLC Kavitha | బీసీ రిజర్వేషన్లకై జులై 17న రాష్ట్ర వ్యాప్తంగా రైల్రోకో కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. అన్ని బీసీ సంఘాల నాయకులను కలుప�
నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజవర్గానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర�
MLC Kavita | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, ఇకనైనా నిజాలు మాట్లాడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. కాంగ్రెస్ తాము ఇన్నాళ్లు చెప్పినవి అబద్ధాలు అని ఒప్పుకుంటే మర్�
Gutta Sukhender Reddy | శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శనివారం సభలో అసహనం ప్రదర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై కోపాన్ని చూపించారు. ‘ఏందయ్యా నీ లొల్లి.. రోజూ న్యూసెన్స్ చేస్తున్నావ్..’ అంటూ గద్ది
MLC K Kavitha: పసుపు రైతుల్ని ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత కోరారు. పసుపు పంట పండించే రైతులకు.. 15వేల కనీస మద్దతు ధర ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇవాళ తెలంగాణ శ�
MLC Kavita fan | బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజశేఖర్ అనే వ్యక్తి ఆమెపై తన అభిమానాన్ని చాటుకున్నారు.