బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే ప్రభుత్వం శాసనమండలిలో పలు బిల్లులను ప్రవేశపెట్టింది. సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశమైన తర్వాత మున్సిపల్ చట్టసవరణ, ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు బిల్లును మంత్రి
30% కమీషన్ వసూళ్లపై అసెంబ్లీ బుధవారం అట్టుడికింది. తమ వద్ద 20% కమీషన్లు వసూలు చేస్తున్నారంటూ సాక్షాత్తు సచివాలయంలోనే కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తున్నారని, ఏ పని కావాలన్నా 30% చెల్లించుకోవాల్సి వస్తున్నదంట�
పరిశ్రమల పేరిట బలవంతంగా గుంజుకోవాలని చూస్తే, తమ భూములను ఇచ్చేది లేదంటున్న రైతుల పక్షాన అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు సర్కార్ను నిలదీశారు. మంగళవారం సెషన్ ప్రారంభం కాగానే, ఇదే అంశంపై బీఆర్ఎస్ వాయిదా �
అధికారమే పరమావధిగా అనైతికంగా కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయి. వీరికి ఎంఐఎం కూడా తోడైంది. బీఆర్ఎస్లో గెలిచిన కొందరు కౌన్సిలర్లు పార్టీ విప్ను ధిక్కరిస్తూ కాంగ్రెస్కు అనుకూలంగా ఓటేశారు.
నా ప్రాణమున్నంత వరకు ప్రజల పక్షాన నిలబడుతానని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
Minister Errabelli | రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు, చిల్లర చేష్టాలను తిప్పికొట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ, మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర�