నేరగాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే నిరుద్యోగుల బాధలు ఎలా తెలుస్తాయని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. గ్రూప్-1 అభ్యర్థులకు సంఘీభావంగా శుక్రవారం ఆయన అశోక
‘సీఎం రేవంత్రెడ్డి గారూ.. సిర్పూర్ నియోజకవర్గంలోని పల్లెలు ప్రగతి లేక అధ్వానంగా మారాయి. వాటి అభివృద్ధి పట్టదా..? అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. శుక్రవారం కుమ్రం
కాంగ్రెస్ నాయకులకే యూరియా బస్తాలు ఇస్తారా.. పేద రైతులకు ఇవ్వరా...అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ�
హెచ్సీయూకి చెందిన కంచ గచ్చిబౌలిలోని భూముల్లో పర్యావరణానికి రాష్ట్ర ప్రభుత్వం, టీజీఐఐసీ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వైల్డ్లైఫ్ చీఫ్
అణగారిన కులాల అభ్యున్నతే లక్ష్యంగా స్వేరోస్ పని చేస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి, స్పేరో వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. నేలకొండపల్లి మండల కేంద్రంల�
‘రాష్ట్రంలో నడుస్తున్నది రాజ్యాంగ పాలన కాదు.. రాక్షస పాల న.. కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన పేరుతో ప్రతీకార పాలన చేస్తున్నది.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని ప్రజల పక్షాన ప్రధాన ప్రతిప�
కేసీఆర్ హయాంలో గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల స్థితిగతులపై, నేటి కాంగ్రెస్ పాలనలో ఉన్న స్థితిగతులపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సీఎం రేవంత్రెడ్డిని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సవా
ఉండవెల్లి మండలంలోని పుల్లూరు గ్రా మానికి చెందిన సంజన్న అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే విజయుడుతో కలిసి గ్రామానికి చేరుకొని సంజన్న కు�
2009 నవంబర్ 29న కేసీఆర్ నిరాహార దీక్ష మహోజ్వల ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు. స్వరాష్ట్ర కల సాకారానికి పునాదివేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీఆ�
కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి మరణ వాంగ్మూలం నోట్ ఆధారంగా నిందితుల కాలమ్లో రేవంత్రెడ్డి సోదరుల పేర్లు చేర్చుతూ బీఎన్ఎస్ 108 సెక్షన్తోపాటు పీడీ యాక్ట్ నమోదు చేయాలని, ఈ విషయంల�
మండలంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ శుక్రవారం పర్యటించారు. ఇటీవల మండల కేంద్రానికి చెందిన ముగ్గురు యువకులు ప్రాణహిత నదిలో మునిగి చనిపోగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తెలంగాణలో గురుకుల విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. దేశంలోనే తెలంగాణలో గురుకుల తొల�
గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్ లు తయారవుతున్నాయని.. నేను పోలీసు శాఖలో పనిచేసినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా.. అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. పోలీసుశాఖ ఇంత ఘోరమైన స్థాయికి దిగజారడం బాధ�