ప్రజల సమస్యలను గాలికొదిలి రేవంత్ రెడ్డి సర్కారు రాజకీయాల మీద దృష్టి పెట్టిందని, ఇచ్చిన హామీలు మరచిన ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో విరక్తి వచ్చిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.
ఎన్నికల సమయంలో అధికార పార్టీ ప్రతికూల చర్యలకు లొంగకుండా, దాడులకు బెదరకుండా తనను జనంలోకి నడిపించిన ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
రాజకీయాల్లో విష సంస్కృతికి సీఎం రేవంత్రెడ్డి ఆజ్యం పోస్తున్నాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎ మ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు సభ్యుల సంఖ్య తక్కు
RS Praveen Kumar | జయజయహే తెలంగాణ గీతానికి సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పన చేయడానికి ఇది ‘నాటు నాటు’ పాట కాదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హెచ్చరించారు. నాగర్కర్నూల్లోని పార్టీ కార్యాలయంలో శుక్ర�
బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కొల్లాపూర్ పట్టణంలో ఆదివారం మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో మినీ స్టేడియంలో క్రీడాకారులు, సీనియర్ సిట
తెలంగాణలో మూడు ఎస్సీ పార్లమెంట్ స్థానాల్లో మాదిగలకు కాంగ్రెస్ ఒక్క ఎంపీ స్థానం కూడా ఇవ్వకుండా మోసం చేసిందని నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు.
“రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది ప్రజా పాలన కాదు.. దోపిడీ, ప్రతీకార పాలన. కాంగ్రెస్ గ్యారంటీల పార్టీ కాదు.. దోపిడీల పార్టీ” అని దానిని అంతమొందించేదాకా ఉద్యమిద్దామని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్�
రెండేండ్ల క్రితం ప్రారంభమైన నియామక ప్రక్రియలో భాగంగా శిశు సంక్షేమ శాఖలోని గ్రేడ్-1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్లకు ప్రభుత్వం న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. గురువారం