నదులకే నడక నేర్పిన మహానేత కేసీఆర్ అని, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల దగ్గర నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్లో వరద నీటిని నింపిన గ్రేట్ లీడర్ అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి కొనియాడా
రాష్ట్రంలో కమీషన్ల పాలన నడుస్తోందని, కమీషన్లు వచ్చే పథకాలకే నిధులు కేటాయిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగు రాకేశ్రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అబద్ధ్దాలకు బ్రాండ్ అంబాసి�
టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్లోని అన్ని పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని బీఆర్ఎస్ నేత రాకేశ్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణ, వాల్యుయేషన్లో జరిగిన తప్పిదాలను రాష్ట్ర ప్రభుత్వ�
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం జారీచేసిన జీవో 46పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఆ జీవో బాధితులను రేవంత్రెడ్డి ప్రభుత్వం వాడుకుని వదిలేయడం దుర్మార్గమని పిటిషనర్, బీఆర్ఎస్ నేత రాకేష�
సంవత్సరం మారినా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, టీజీపీఎస్సీ తీరు మారడంలేదని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి, ములుగు జడ్పీ మాజీ చైర్మన్ బడే నాగజ్యోతి విమర్శించారు. అందుకే గురుకులాల్లో �
భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో చెరువులు తెగి అనేక గ్రామాలు నీట మునిగాయని, ఈ విపత్తు సమయంలో బాధితులకు సాయం అందించాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్
సీఎం రేవంత్రెడ్డి తొలిసారి జిల్లాల పర్యటనలో ప్రైవేటు దవాఖాన ప్రారంభోత్సవానికి రానుండటంపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి భగ్గుమన్నారు. సీఎంకు ఆరు నెలల తర్వాతైనా జిల్లాల్లో పర్యటించడానికి తీరిక
నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్నాయక్ను పోలీసులు అరెస్టు చేసినా ఆయన మూడురోజులుగా గాంధీ వైద్యశాలలో నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. మోతీలాల్ ఆరో గ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని నిరుద్య�