మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావుపై చర్యలు తీసుకోవాలని పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు.
మాన్సూన్ ప్రారంభ ముగింట నాలా పూడికతీత, మాన్సూన్ ఎమర్జెన్సీ పనులు తీసుకున్న హైడ్రా పనితీరు పట్ల కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి వానాకాలం ఎమర్జెన�
నిధులు లేవు, అప్పులు పుట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అంటుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు మాత్రం మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే వరంగల్ పశ్చిమ నియోజక వర్గం అభివృద్ది జరిగిందనడం విడ్డూర�
కౌన్సిల్ సమావేశంలో ఎజెండా మీద చర్చించకుండా గొంతు నొక్కుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పై డిప్యూటీ మేయర్ రిజ్వానా మసూద్, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు మండిపడ్డారు.
వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి చదువుకోడానికి, ఉద్యోగం కోసం, కూలీ పనులు చేసుకోడానికి వచ్చిన వారందరికి రూ.5కే భోజనం పెట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన అన్నపూర్ణ క్యాంటీ
Fathe Nagar | జీహెచ్ఎంసీ పరిధిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు బుధవారం జీహెచ్ఎంస�
ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నగరంలో ఫ్లెకీలు, పార్టీ జెండాలు ఏర్పా టు చేసేందుకు అనుమతివ్వాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేను కోరారు.
జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వ్యవహరించిన తీరుకు నిరసనగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు శుక్రవారం కూడా ఆందోళన కొనసాగించారు. బీఆర్ఎస్ కార్ప�
మేయర్ తీరుకు నిరసనగా జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు (BRS Corporaters) నిరసనకు దిగారు. పాలకమండలి సమావేశం సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి.. బీఆర్ఎస్ కార్పొరేటర్లను సస్పెండ్ చేశారు.
పాలకమండలి వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల గొంతునొక్కింది. గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన 10వ సర్వసభ్య సమావేశంలో వారిని సభ ఘోరంగా అవమానించింది. జీహెచ్ఎం�
జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశంలో సమస్యలపై ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్టు చేసి సికింద్రాబాద్ రాంగోపాల్పేటకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్యాదవ్, కాలేరు �
KTR | జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్టు చేయడం దుర్మార్గం అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర
విలీన గ్రామాల రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలన్న బీఆర్ఎస్ కార్పొరేటర్ల తీర్మానానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. బుధవారం మేయర్ గుండ�
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో విలీన గ్రామాల రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని బల్దియా సర్వసభ్య సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబట్టారు. బుధవారం మేయర్ గుండు సుధారాణి అద్య�