ఇజ్రాయెల్ మిగిలిన మా భూభాగాలనూ ఆక్రమిస్తోంది. మా ప్రజలను చంపుతోంది. మమ్ములను రెచ్చగొడుతోంది. అందుకే ఈ దాడి చేశాం’ అని హమాస్ తమ దాడిని సమర్థించుకుంది. గాజాపై తన భారీ హింసాత్మక దాడులు, హమాస్ దాడికి ప్రతీ
ఆస్ట్రేలియా వెళ్తున్నానని తండ్రికి మెసేజ్ పెట్టి అదృశ్యమైన యువతి కేసును ఫిలింనగర్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. షేక్పేట సమీపంలోని సబ్జా కాలనీకి చెందిన మాహియా తరన్నుమ్(24) డీ-ఫార్మసీ పూర్తిచేసి సోమ�
బ్రిటన్లో ఓ అరుదైన వ్యాధి శునకాల నుంచి మనుషులకు సోకింది. బ్రిటన్లో ఇప్పటికే ముగ్గురు ఈ వ్యాధి బారినపడ్డారు. బ్రుసెల్లా కెనిస్గా పిలుచుకునే ఈ వ్యాధి సాధారణంగా శునకాలకు వస్తుంది.
బ్రిటన్లోని భారత సంతతికి చెందిన అదితి శంకర్కి ప్రత్యేక మూత్రపిండాల మార్పిడి చికిత్స జరిగింది. ఈ అవయవాన్ని శరీరం తిరస్కరించడాన్ని ఆపడానికి ఎక్కువ కాలం మందులను వాడవలసిన అవసరం లేదు.
ఆత్మహత్యల నివారణలో భాగంగా పారాసిటమాల్ ట్యాబ్లెట్ల కొనుగోళ్లపై ఆంక్షలు విధించాలని బ్రిటన్ ప్రభుత్వం యోచిస్తున్నది. ప్రస్తుతం ఆ దేశంలో ఒక్కో వ్యక్తి 16 ట్యాబ్లెట్లు ఉండే 500 ఎంజీ రెండు ప్యాకెట్లు మాత్రమ�
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా సోమవారం బ్రిటన్లో వేలాది విమాన ప్రయాణాలు రద్దయ్యాయి. ఏటీసీ వ్యవస్థ కుప్పకూలిందని అధికారులు ప్రకటించారు. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై
Prigozhin's death | వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ మరణించినట్లు కచ్చితమైన ఆధారాలు ఏమీ లభించలేదని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండు రోజుల క్రితం రష్యా రాజధాని మాస్కోలో కుప్పకూలిన విమాన ప్�
వర్జిన్ గెలాక్టిక్ సంస్థ తన మొదటి అంతరిక్ష పర్యాటక రాకెట్ను గురువారం ప్రయోగించింది. బ్రిటన్కు చెందిన మాజీ ఒలింపియన్ జాన్ గుడ్విన్తోపాటు కరీబియన్కు చెందిన తల్లీ కూతుళ్లు కీషా షహాఫ్(46), అనాస్టాట
హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మక టోర్నీకి వేదిక కాబోతున్నది. నవంబర్ 5వ తేదీన నెక్లెస్రోడ్లో ఐఏయూ 50కి.మీల ప్రపంచ చాంపియన్షిప్ జరుగనుంది. భారత్ తొలిసారి ఈ రేసుకు ఆతిథ్యమిస్తున్నది.
రాష్ట్రంలోని బీసీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక పథకాన్ని ప్రవేశపెట్టనున్నది. విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు ‘విదేశీ విద్యానిధి’ పథకాన్ని అమలు చ�
బ్రిటన్ రాజు చార్లెస్ - 3 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ మరోసారి వార్తల్లో నిలిచారు. వచ్చే వారం ఓ కేసులో సాక్ష్యం చెప్పేందుకు ఆయన లండన్ హైకోర్టుకు హాజరుకానున్నారు. 130 ఏండ్ల తర్వాత కోర్టు మెట్లెక్కుతున�
బ్రిటన్ దివంగత మహారాణి క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు 162 మిలియన్ పౌండ్లు ఖర్చయ్యిందని ఆ దేశ ట్రెజరీ గురువారం ప్రకటించింది. మన కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.1,655 కోట్లు. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల ఖర్చు�