బ్రిటన్ కంపెనీలు తమ సంస్థల్లో విదేశీ నిపుణులను నియమించుకొనే విషయంలో ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై ఏడాదికి కనీసంగా 38,700 పౌండ్ల(దాదాపు రూ.40 లక్షలు) జీతం చెల్లించే ఉద్యోగాలకు మాత్రమే విదేశీయ�
నిజామాబాద్లో పుట్టి పెరిగిన కన్నెగంటి చంద్ర వైద్య విద్య పూర్తిచేశాక అవకాశాల్ని వెతుక్కుంటూ బ్రిటన్ వెళ్లారు. ముప్పై ఏండ్లుగా అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. హస్తవాసి కలిగిన జనరల్ ఫిజీషియన్గా, మం�
Britain visa | విదేశీ వర్కర్ల వీసా నిబంధనలను బ్రిటన్ ప్రభుత్వం కఠినతరం చేసింది. వలసలకు అడ్టుకట్ట వేయడం కోసం విదేశీ వర్కర్లు తమ కుటుంబ సభ్యులను తీసుకురాకుండా ఆంక్షలు విధించింది. వచ్చే వారం నుంచి ఈ నిబంధనలు అమలు క
బ్రిటన్ రాజు చార్లెస్-3కి (King Charles) క్యాన్సర్ నిర్ధారణ అయ్యిందని బకింగ్ హాం ప్యాలెస్ (Buckingham Palace) వెల్లడించింది. ఈ విషయాన్ని బ్రిటన్ రాజకుటుంబం సోషల్ మీడియాలో షేర్ చేసింది.
క్యాన్సర్ను నయం చేసే వ్యాక్సిన్ను బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కరోనా వ్యాక్సిన్ తయారీలో ఉపయోగించిన మెసెంజర్ ఆర్ఎన్ఏ(mRNA) సాంకేతికతనే ఇందులోనూ వినియోగించారు.
యూకే (UK) కలిసి అమెరికా సైన్యాలు యెమెన్లోని (Yemen) హౌతి రెబల్స్ను (Houthis) లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. ఫైటర్ జెట్లతోపాటు వాయు, భూతలం నుంచి పెద్దఎత్తున బాంబుల వర్షం కురిపించాయి.
వేడి వేడి టీ అద్భుతమైన రుచిగా ఉండాలంటే కాసింత ఉప్పు వేయాలని బ్రిన్ మావ్ కాలేజ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ మిషెల్లీ ఫ్రాంక్ల్ ఇచ్చిన సలహా అమెరికా, బ్రిటన్ మధ్య వివాదాన్ని రేపింది. టీ బ్రిటన్ జా
భీకరమైన ఇషా తుఫాన్ తాకిడికి బ్రిటన్, ఐర్లాండ్లలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. 100కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. రైల్వే సేవల్ని నిలిపివేస్తున్నట్టు రైల్ ఆపరేటర్లు మంగళవారం ప్రకటించారు. లండన్
Big dinosaur | పిల్లల సంతోషం కోసం తల్లితండ్రులు అడిగింది కొనిస్తుంటారు. ఆడుకోవడానికి బొమ్మలు, తినడానికి చాక్లెట్లు, బిస్కెట్లు ఎన్నో సమకూరుస్తారు. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ ఉండదు. కానీ తన నాలుగేళ్ల
ఎర్ర సముద్రంలో నెలకొన్న పరిస్థితులు.. అంతర్జాతీయ చమురు మార్కెట్లో కల్లోలం రేపుతున్నాయి. యెమన్లో హౌతీ తిరుగుబాటుదారులకు చెందిన డజనుకుపైగా స్థావరాలపై అమెరికా, బ్రిటన్ సైన్యం ప్రతీకార దాడులకు దిగింది.
ఎర్ర సముద్రంలో (Red Sea) వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్న ఇరాన్ మద్దతున్న హౌతీ రెబల్స్పై (Houthi Rebels) అమెరికా, బ్రిటన్ సైన్యాలు తొలిసారిగా ప్రతీకార దాడులకు దిగాయి.
రాత్రివేళ ఓ రెండు పెగ్గులు (మద్యపానం) వేస్తేనే నిద్ర పడుతుందన్న దాంట్లో నిజం లేదని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. అంతేకాదు.. రోజూ సాయంత్రం ఆల్కహాల్ తీసుకోవటం వల్ల సదరు వ్యక్తి గాఢ నిద్రకు దూరమవుతాడని, అతడి�