Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బ్రిక్స్(BRICS)పై నోరుపారేసుకున్నారు. బ్రిక్స్ను చిన్న సహాయం అని పేర్కొంటూనే.. డాలర్కు ప్రత్యామ్నాయంగా సొంత కరెన్సీని ప్రవేశపెట్టాలని చూస్తోందని వ్యాఖ్�
బ్రిక్స్ కూటమి దేశాలపై అదనంగా ప్రతీకార ప్రతీకార సుంకాలు (Tariff) విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నంత పనీ చేశారు. బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చిన బ్రెజిల్పై (Brazil) 50 �
‘బ్రిక్స్' దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కన్నెర్ర చేశారు. బ్రిక్స్ కూటమిలో భారత్ కొనసాగాలనుకుంటే 10శాతం అదనపు సుంకాన్ని అమెరికాకు కట్టాల్సి ఉంటుందని బెదిరింపులకు దిగారు.
అమెరికాను కాదని స్వతంత్రించి నిలబడటానికి బ్రిక్స్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను అగ్రరాజ్యం ఏ మాత్రం ఇష్టపడటం లేదనేది తెలిసిందే. అమెరికా, పశ్చిమ యూరప్ ప్రభా వ పరిధికి దూరంగా ఆర్థికాభివృద్ధి కోసమే ఏర్ప
బ్రిక్స్ అనుకూల దేశాలకు అగ్రరాజ్య అధినేత ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతుగా ఉండే బ్రిక్స్ సమాఖ్యలోని ఏ దేశంపైనైనా 10 శాతం అదనపు సుంకాలు విధిస్తామని, దీనికి ఎలాంటి మినహ�
PM Modi | జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని (Pahalgam Terror Attack) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి తీవ్రంగా ఖండించారు.
పహల్గాం ఉగ్ర దాడిని (Pahalgam Terror Attack) బ్రిక్స్ దేశాలు (BRICS) తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, టెర్రరిజం ఏ రూపంలో ఉన్న వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశాయి.
Donald Trump | అమెరికా డాలర్ స్థానాన్ని భర్తీ చేయడం కోసం బ్రిక్స్ దేశాలు కొత్త కరెన్సీ సృష్టించేందుకు ప్రయత్నించినా లేదా ఇతర కరెన్సీకి మద్దతు తెలిపినా వంద శాతం సుంకాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యూఎస్ తదుపరి అ�
PM Modi: రష్యాలోని కజన్ సిటీలో జరగనున్న 16వ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. అక్టోబర్ 22 నుంచి ఆ సమావేశాలు జరగనున్నాయి.
ప్రపంచ వ్యవహారాల్లో పశ్చిమ దేశాల ఆధిపత్యం నేపథ్యంలో తన వ్యూహాత్మక ఎత్తుగడలను విస్తరించుకోవడంలో భాగంగా అయిదు దేశాలను పూర్తికాల సభ్యులుగా చేర్చుకొన్నామని బ్రిక్స్ ప్రకటించింది.
BRICS | బ్రిక్స్ కూటమిలో సభ్యత్వానికి పాకిస్థాన్ దరఖాస్తు చేసింది. ఈ విషయంలో మద్దతు ఇవ్వాలని రష్యాను కోరినట్టు మాస్కోలోని పాక్ రాయబారి మహమ్మద్ ఖలీద్ జమాలి తెలిపారు.
Prime Minister Of Bharat | ఇండియా (India) పేరు మార్పుపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఈనెల 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే జీ20 సదస్సు (G20 Summit) సందర్భంగా ఏర్పాటు చేసిన విందు ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇం�
రాష్ట్ర చీ ఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంతా తౌటంను వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డు వరించింది. మాస్కోలో ఆగస్టు 27 నుంచి 29 వరకు జరిగిన మొదటి బ్రిక్స్ ఇన్నోవేషన్ ఫోరం సదస్సులో ఆమెకు అవార్డు అందించారు. డా�