ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కార్యాలయం దందాలకు అడ్డాగా మారిందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. సెక్రటేరియట్లోని మంత్రి కార్యాలయం�
Police Suspended: ఉత్తరప్రదేశ్ డీజీపీ కఠిన చర్యలు తీసుకున్నారు. వాహన డ్రైవర్ల నుంచి లంచాలు తీసుకుంటూ దొరికిన 11 మంది పోలీసుల్ని సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో డీజీపీ రాజీవ్ కృష్ణ ఆదేశాలు జారీ చేశారు.
ACB Raids | అవినీతి అధికారులు రోజుకో జిల్లాలో పట్టుబడుతున్నారు. వరంగల్ , వికరాబాద్ జిల్లాలో ఒకేరోజు నలుగురు అధికారులు ఏసీబీ అధికారులకు రెడ్హ్యండెడ్గా పట్టుబడ్డారు.
లంచమిస్తేనే పనులు చేస్తున్నారని జిల్లాలోని పలువురు తహసీల్దార్లపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయాలకెళ్లే వారిని రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారన�
కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మరో కుంభకోణం బయటపడింది. రాజీవ్ గాంధీ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా పేదలకు కేటాయించిన ఇండ్ల కేటాయింపులో భారీగా అవినీతి చోటుచేసుకుంది
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం అవినీతికి కేరాఫ్గా మారింది. ప్రతి పనికి ఓ రేటు కట్టి మరీ పైసలు వసూలు చేస్తున్నారు. కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా పని కావడం లేదు.
‘పథకాలకు లంచాలు అడుగుతారా..? ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువవికాసం పథకాల కోసం కాంగ్రెస్ నాయకులు అనర్హులను ఎంపిక చేస్తారా?’ అని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో అధికారులు సైతం వి�
వైద్యులు జనరిక్ మందులను మాత్రమే సూచించడాన్ని చట్టబద్ధంగా తప్పనిసరి చేసినపుడు, వారికి ఫార్మా కంపెనీలు లంచాలు ఇస్తున్నారనే సమస్య పరిష్కారమవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఓ పిటిషన్పై విచారణ
కాంగ్రెస్ పాలనలో సర్కార్ ఉద్యోగులు కొందరు బరితెగిస్తున్నారు. చేయి తడిపితేనే పనులు చేస్తున్నారు. అన్ని శాఖల్లోనూ అవినీతి మరకలు కనిపిస్తున్నాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 14 నెలల్లో 15 మంది అధికారులు ఏస
‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్' (ఐవోసీ) నుంచి కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు అమెరికా రసాయన ఉత్పత్తుల కంపెనీ లంచాలు ఇచ్చిందన్న ఆరోపణలు భారత్లో కలకలం రేపాయి.
రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే కొందరు ప్రభుత్వ అధికారులు అడ్డూ అదుపు లేకుండా లం చాల కోసం తెగబడుతున్నారు. వారి ధన దాహాన్ని తట్టుకోలేక ఎంతో మం ది బాధితులు అవినీతి నిరోధకశాఖను ఆశ్రయిస్తున్నారు. దీంతో అలాంటి
అక్రమ సంపాదనకు అలవాటు పడి ప్రజలను లంచాల కోసం వేధిస్తున్న అధికారుల్లో ఏసీబీ దాడులు దడ పుట్టిస్తున్నాయి. వరుసగా జరుగుతున్న దాడుల్లో లంచాలు తీసుకున్న అధికారులు పట్టుబడుతున్నారు. ఈ అంశం జిల్లాలో చర్చనీయాం
మధ్యప్రదేశ్ నర్సింగ్ కాలేజీ స్కామ్ కేసులో సీబీఐ సంచలన విషయాలు వెల్లడించింది. తనిఖీల తర్వాత అనుకూలమైన నివేదికలు ఇచ్చేందుకు తమ అధికారులు ప్రతి ఇన్స్టిట్యూట్ నుంచి రూ.2-10 లక్షలు తీసుకొన్నట్టు దర్యాప్