మెదడులో కణుతులు (బ్రెయిన్ ట్యూమర్) వృద్ధులకే వస్తాయనే భావన ఉంది. కానీ ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా బాలలు, 20-30 ఏండ్ల యువతలోనూ బ్రెయిన్ ట్యూమర్ల కేసులు పెరుగుతున్నట్లు వైద్యులు తెలిపారు. వీరిలో అత్యధికుల�
చెన్నైలోని అపోలో క్యాన్సర్ సెంటర్స్కు చెందిన వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ప్రపంచంలోనే మొదటిసారిగా కనుబొమ్మ నుంచి కీహోల్ సర్జరీ చేసి మెదడు లోపల ఉన్న కణితిని విజయవంతంగా తొలగించారు. ఇటీవల ఓ మ�
వరంగల్ కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యులు అరుదైన ఘనత సాధించారు. బ్రెయిన్ ట్యూమర్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి బాధితురాలికి పునర్జన్మనిచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. హనుమకొండ జిల�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లక్ష్మీకాంతాపూర్ గ్రామానికి చెందిన ఈర్ల అభిజిత్ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతుండగా, ఈ నెల 3న ‘నమస్తే తెలంగాణ’లో ‘అభిజిత్ను బతికించరూ..’ పేరిట కథనం ప్రచురించగా, దాతలు స
మండలంలోని లక్ష్మీకాంతాపూర్కు చెందిన ఈర్ల అభిజిత్ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడు తుండగా, ‘నమస్తే తెలంగాణ’.. ‘అభిజిత్ను బతికించరూ..’ పేరిట సోమవారం కథనం ప్రచురించింది. దీనిపై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల �
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లక్ష్మీకాంతాపూర్ గ్రామానికి చెందిన ఈర్ల సతీశ్-మౌనిక దంపతులకు ఇద్దరు కుమారులు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. సతీశ్ అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం �
బ్రెయిన్ ట్యూమర్ చికిత్సలో సరికొత్త మార్పు తీసుకొచ్చేలా కాలిఫోర్నియా యూనివర్సిటీలోని శాన్ఫ్రాన్సిస్కో మెడికల్ సెంటర్ సరికొత్త ఆవిష్కరణ చేసింది. జ్ఞాపకశక్తిని వేగంగా దెబ్బతీసి చావుకు కారణమయ్యే
మనిషి శరీరానికి మెదడు సమన్వయ వ్యవస్థ లాంటిది. నడిపించినా, పరుగెత్తించినా, నవ్వించినా, ఏడిపించినా.. అదంతా మెదడు పనితనమే. కానీ మెదడులో ఏర్పడే గడ్డలు.. శరీరంలోని ఇతర భాగాలతో లంకెను తొలగించేస్తాయి.
అందరి పిల్లల్లా చలాకీగా తోటివారితో ఆడుకోవాల్సిన చిన్నారి రెండేండ్ల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైంది. దవాఖానకు తీసుకెళ్లగా 22 రోజులు కోమాలోనే ఉండిపోయింది. పరీక్షలు చేసిన వైద్యులు చిన్నారి మెదడులో కణితి(బ�
మా నాన్న వయసు అరవై నాలుగు. ఈమధ్య కాలంలో కాళ్లు, చేతులు తరచుగా తిమ్మిర్లెక్కుతున్నాయని బాధపడుతున్నారు. ఒక్కోసారి నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వైద్యులు బ్రెయిన్ ట్యూమర్గా నిర్ధారించారు. తొందరగా �
న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిమ్స్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ కొనసాగుతుండగా 24 ఏండ్ల మహిళ హనుమాన్ చాలీసా చదివారు. దవాఖానాలోని న్యూరోసర్జరీ విభాగంలో వైద్యులు మూడున్నర గంట�