యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఏడో రోజు ఉదయం స్వామివారు జగన్మోహిని అలంకా
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి బాల ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కనులవిందుగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మురళీకృష్ణుడి అలంకారంలో సేవప�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగో రోజైన సోమవారం. స్వామి వారి అలంకార సేవ అత్యంత నయనానందంగా సాగింది. యాదాద�
Yadari | యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మూడోరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి అలంకార సేవలను
చేర్యాల, ఫిబ్రవరి 28 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ ఆదివారం సందర్భంగా రూ. 36,87,546 ఆదాయం వచ్చినట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. శని, ఆదివారాలలో పట్న�
యాదాద్రి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ అలయమైన పాతగుట్ట నారసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం స్వామి వారు హనుమంత వాహన సేవలో శ్రీరాముడిగా భక�
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) ప్రారంభమయ్యాయి.
యాదాద్రి, ఫిబ్రవరి 10 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు రేపు (శుక్రవారం) ప్రారంభం కానున్నాయ
మహబూబ్నగర్ : ఈ నెల 11 నుంచి 18 వరకు నిర్వహించనున్న మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి, మార్చి 16 నుంచి 20 వరకు నిర్వహించే అలివేలు మంగ అమ్మవారి బ్రహ్మోత్సవాలను పక్కాగా చేపట్టాలని సాంస్కృతిక ,పర్యాటక శాఖ మ
Cheruvugattu | రాష్ట్రంలో రెండో శ్రీశైలంగా ప్రాచుర్యం పొందిన నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టు (Cheruvugattu) పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా
గద్వాల రూరల్, ఫిబ్రవరి 6: నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ, పరుశరామ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 8నుంచి 16వరకు అంత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ సతీశ్కుమార్, ఈవో వీరేశం తెలిపారు. ఈ నెల 8న ఉదయం 11గంటలకు �
కొమురవెల్లి మల్లన్న క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్నది. ఆదివారం కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. కల్యాణోత్సవం అనంతరం బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాన