రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభంకానున్నాయి. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 3 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
Srisailam temple | శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులతో క్షేత్రం కిక్కిరిసిపోతున్నది.
Srisailam | శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ దర్శన వేళల్లో మార్పులు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మ�
Srisailam |అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవారి దివ్య విమాన రథోత్సవం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు.
Srisailam | శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సింగోటంలో ఏటా మకర సంక్రాంతి తర్వాత లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 21వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భ�
మద్దూరు మండలంలోని రేబర్తి రామలింగేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 25 వరకు కొనసాగనున్నాయి. ఏటా సం క్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని 10 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు
Inavolu | భక్తుల కొంగు బంగారం ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు నేటి నుంచి జరగనున్నాయి. ధ్వజారోహణంతో జాతర ప్రారంభం కానున్నది. శుక్రవారం నుంచి ఉగాది వరకు జాతర జరగనుంది.
Srisailam | శ్రీశైలంలో నేటి నుంచి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 18 వరకు జరుగనున్న ఈ ఉత్సవాలు.. గురువారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో ప్రారంభమవుతాయి
Srisailam | ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల క్షేత్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 11 నుంచి 21వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం అధికారులు, ఇంజినీరింగ్