రాష్ట్ర సచివాలయ భవన నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవనంలో కొనసాగుతున్న మరమ్మతులు, వైరింగ్, ఇతర అంతర్గత పనులు సైతం ఇష్టారాజ్యంగా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస�
బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం.. హుస్సేన్సాగర్ తీరాన ఠీవిగా నిలబడిన పాలనాసౌధం. దేశం ఆశ్చర్యపోయేలా కేసీఆర్ సృష్టించిన అద్భుతం. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని నిత్యం ప్రకటిస్తున్న కాంగ్రెస్ పా�
సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్, కమిషనర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 29 వరకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఎన్నో అద్భుత కట్టడాలు, చారిత్రక నిర్మాణాలు చేపట్టింది. రాష్ర్టానికే కాకుండా యావత్తు దేశానికే గర్వకారణంగా నిలిచిన ఆ నిర్మాణాల ఖ్యాతిని చా�
Budget proposals | రాష్ట్ర సచివాలయం(BR Ambedkar Secretariat)లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(Deputy CM Bhatti Vikramarka) 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్(Budget proposals) కోసం రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, మహిళా శిశు సంక్షేమం శాఖ రూపొం ద
Minister Ponnam | డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయం)BR Ambedkar Secretariat)లో సోమవారం రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) బాధ్యతలు(charge) స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన టీఎస్ఆర్టీసీ, రవాణా శా�
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సచివాలయంలో ఉదయం 8.21గంటలకు తన చాం బర్లో వేదపండితుల మంత్రోచ్ఛరనాలు, ఆశీర్వచనాల మధ్య ఆర్థిక, ఇంధన ప్రణాళిక మంత్రిత్వ శాఖల బాధ్యతలను స్వీకరించారు.
Minister Ponguleti Srinivas Reddy | రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) గురువారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయం(BR Ambedkar Secretariat)లో బాధ్యతలు(Charge) స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్�
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బీఆర్ అంబేద్కర్ సచివాలయం 5వ అంతస్తులోని తన చాంబర్లో ఆదివారం పూజలు చేసి, వేద పండితుల
ఆశీర్వాదంతో స�
భారీస్థాయి కోడిగుడ్డు ఆకారం, అద్దంలా మెరిసిపోయే ఫినిషింగ్, పైభాగంలో ఎరుపు-పసుపు కలగలిసిన రంగులో మండుతున్న జ్వాల ఆకృతి... ఇదీ తెలంగాణ రాష్ట్రసాధనలో అమరులైనవారికి గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున�