గర్ల్ ఫ్రెండ్ కోసం అబ్బాయిలు గొడవ పడటం చూస్తుంటాం..అయితే ఏకంగా కోచింగ్ ఇనిస్టిట్యూట్లో క్లాస్రూంలోనే ఓ అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మార�
కోతులకు భయపడి చెరువులో దూకిన నలుగురు చిన్నారుల్లో ఇద్దరు మృత్యువాతపడ్డారు.ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలపరిధిలో చోటు చేసుకొన్నది. ఈ ఘటనలో మరో ఇద్దరిని ఓ యువకుడు రక్షించాడు. ఎస్సై యాదగిరిగౌడ�
ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ ఈ సంఘటనపై ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. ‘అమ్మాయిల సంగతి పక్కనపెట్టండి. ఢిల్లీలో కనీసం అబ్బాయిలకు కూడా భద్రత లేదు’ అని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర విద్యాశాఖ గురువారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. 93.34 శాతం ఉత్తీర్ణత సాధించగా, రాష్ట్రంలో జిల్లా 15వ స్థానంలో నిలిచింది. ఈ విద్యా సంవత్సరం 12,695 మంది పరీక్షలు రాయగా 11
పదో తరగతి ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. హైదరాబాద్లో ఉదయం 11:30 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా బాలికల హవా కొనసాగగా.. రాష్ట్రంలో నిర్మల్ జిల�
ఆదిలాబాద్ పట్టణంలోని రెవెన్యూ గార్డెన్ సమీపంలో ఎస్సీ బాలుర వసతిగృహం ఉంది. ఇది మొన్నటిదాకా కళావిహీనంగా ఉండేది. ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు ఉండడంతో అధికారులు
ముంబై: కదులుతున్న రైలులో కొందరు బాలురు ప్రమాదకరంగా స్టంట్లు చేశారు. ఒక స్టేషన్ నుంచి కదిలిన రైలును పరుగెత్తుకుంటా వచ్చి కొందరు యువకులు ఎక్కారు. రైలు బోగి వద్ద ప్రమాదకరంగా వేలాడారు. బోగి రాడ్ను చేతులతో �
గీతానంద్, మిత్రశర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బాయ్స్’. దయానంద్ దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్ను కథానాయిక సన్నీ లియోన్ విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఇటీవలే విడుదల చేసిన �
చేసే పని మీద గౌరవం ఉంటే అదే పేరు, డబ్బు సంపాదించిపెడుతుందనే సిద్ధాంతాన్ని తాను విశ్వసిస్తానని అంటోంది మిత్రశర్మ. ఆమె కథానాయికగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘బాయ్స్’. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్క�
‘చిత్రనిర్మాణ బాధ్యతల్ని చేపట్టిన హీరోలు చాలామంది ఉన్నారు. కానీ కథానాయికలు నిర్మాతగా మారడం అరుదు. ‘బాయ్స్’ సినిమాలో మిత్రాశర్మ హీరోయిన్గా నటిస్తూ తానే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం సాహసమనే చెప్�