వెంగళరావునగర్ : కాలేజ్కు వెళ్లకుండా బయట తిరుగుతున్నందుకు తండ్రి మందలించడంతో.. మనస్తాపంతో డిగ్రీ చదువుతున్న విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై ఆం�
వెంగళరావునగర్ : గుట్టుచప్పుడు కాకుండా గంజాయి అమ్మతున్న ఓ రౌడీషీటర్ను ఎస్.ఆర్.నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ అంజయ్యనగర్కు చెందిన పఠాన్ అలీఖాన్ అ�
బంజారాహిల్స్ : నిషేదిత మత్తుపదార్ధాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ సైట్-3లోని పద్మావతినగర్లో నివాసం ఉంటున్న �
ఎరగడ్డ : బోరబండకు చెందిన 25 మంది మహిళలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంజూరుకాగా వాటిని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్తో కలిసి లబ్దిదారులకు సోమవారం పంపిణీ చేశారు. సైట�
ఎర్రగడ్డ : బోరబండ డివిజన్లో రూ.90 లక్షల వ్యయంతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఇందులో వీకర్సెక్షన్లో రూ.62 లక్ష�
వెంగళరావునగర్ : దేశంలోకి అక్రమంగా చొరబడడమే కాకుండా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ బంగ్లాదేశ్ ముఠాకు చెందిన ఏడుగురిని ఎస్.ఆర్.నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిప�
వెంగళరావునగర్ : ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ మోకానిక్ పై ఎస్.ఆర్.నగర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండకు చె
బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని ఎర్రగడ్డ డివిజన్లో నట్రాజ్నగర్-బోరబండ రోడ్డు విస్తరణ పను లను తక్షణమే చేపట్టాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభలో సోమ�
వెంగళరావునగర్ : అతను చూస్తే చాలా సామాన్యుడిగా, బుద్ధిమంతుడిగా కనిపిస్తాడు. కానీ చేసేదంతా మోసమే. బంగారు పూత పూసిన వెండి నగలను బంగారు నగలుగా నమ్మించి ఏకంగా రూ. 6 కోట్ల వరకు మోసం చేసిన ఘనుడు కట�
బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజల అవసరాలకు అనుగుణంగా సకల సౌకర్యాలతో రహ్మత్ నగర్ డివిజన్లో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు ప్రారంభించామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.
ఎర్రగడ్డ : కాలనీలకు దీటుగా బస్తీలకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించటానికి కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బోరబండ డివిజన్లో కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్తో కలిసి ఆయన ఆదివారం రూ
వెంగళరావునగర్ :పదేండ్లుగా పుట్ పాత్ పైనే జీవనం సాగించారు పాపం ఆ వృద్ద దంపతులు. ఆకలిదప్పులతో అలమటిస్తూ.. నిలువ నీడలేని ఆ వయో వృద్దుల పట్ల పోలీసులు ఔదార్యం చూపారు. చుట్టుపక్కల వారిచ్చే మెతుకులతోనే ఇన్నా�
ఎర్రగడ్డ : ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలే తిప్పి కొట్టి ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బోరబండ డివిజన్ �