తెలుగుయూనివర్సిటీ : నిర్లక్ష్యంగా పట్టాల మధ్యనుండి నడుచుకుంటు వెళ్తున్న ఓ యువతిని రైలు ఢీకొనడంతో తీవ్రగాయాలతో సంఘటనా స్థలంలోనే మృతి చెందిన సంఘటన నాంపల్లి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత�
వెంగళరావునగర్ : వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో కూరగాయల వ్యాపారి తీవ్రంగా గాయపడిన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ అల్లాపూర్కు చెందిన మహ్మద�
బంజారాహిల్స్ : అర్థరాత్రి ఒంటినిండా నగలతో మహిళ ఒంటరిగా కనిపించింది.. రోడ్డుమీద నిలబడి లిఫ్ట్ ఇవ్వాలంటూ కోరడంతో ఆమెను స్కూటర్పై ఎక్కించుకున్న ఓ ఆటోడ్రైవర్కు దుర్భుద్ది పుట్టింది. నిర్మానుష్యమైన ప్
ఎర్రగడ్డ : బాధిత కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుని అండగా ఉంటుందని బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అన్నారు. బోరబండ ప్రాంతం ఇందిరానగర్ బస్తీకి చెందిన గోపి (35) ప్రైవేటు ఎలక్ట్రిషన్గా పని చే�
Woman Molested | వివాహేతర సంబంధం అడ్డుపెట్టుకుని వివాహితపై అత్యాచారం చేసిన ఘటన బోరబడం పరిధిలో కొద్దిరోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. బోరబండకు చెందిన ఓ మహిళ.. వెంకట్ అనే యువకుడితో
Vikarabad | పూడూరు మండలంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కండ్లపల్లి నీలగిరి తోటలో ప్రేమజంట పురుగుల మందు తాగడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. వీరిని గమనించిన స్థానికులు తక్షణమే
వెంగళరావునగర్ : బాలుడు అదృశ్యమైన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై కొటేశ్వర్ రావు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ వీ.ఆర్ నగర్కు చెందిన ఎం.యాదగిరి కుమారుడు ఎం.శ్రీకాంత్(17) మంగళ�
ఎర్రగడ్డ, డిసెంబర్ 1: క్రిస్మస్ వేడుకల సన్నాహక సమావేశాన్ని మాజీ డిప్యూటీమేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో బుధవారం బోరబండ తుర్రెబాజ్ఖాన్ కమ్యూనిటీహాల్లో నిర్వహించారు. ఈ సందర్
వెంగళరావునగర్ : పబ్జీగేమ్ ద్వార పరిచమైన ఓ యువకుడు, యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి రూ.2.50 లక్షల డబ్బును స్వాహా చేశాడు. ఎస్.ఆర్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాల ఇన్స్పెక్టర్ సైదు�
వెంగళరావునగర్ : బోరబండలో 6,7 తరగతి చదువుతున్న ఇద్దరు అన్నా, తమ్ముళ్లు ఆదృశ్యమైన సంఘటన ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై ఆంజినేయులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ సైట్-3 లేబర్ అడ్డా ప్ర
వెంగళరావునగర్ : కుటుంబ కలహాల కారణంగా యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై ఆంజినేయులు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ బాబా సైలానీ నగర్కు చెందిన సల్మా బేగం�
తెలుగుయూనివర్సిటీ : గుర్తు తెలియని ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన నాంపల్లి రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. రైల్వే పోలీస్ స్టేషన్ హెడ్కానిస్టేబుల్ బి. శ్రీనివాస్ తెలిపిన �
వెంగళరావునగర్ : కాలేజ్కు వెళ్లకుండా బయట తిరుగుతున్నందుకు తండ్రి మందలించడంతో.. మనస్తాపంతో డిగ్రీ చదువుతున్న విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై ఆం�
వెంగళరావునగర్ : గుట్టుచప్పుడు కాకుండా గంజాయి అమ్మతున్న ఓ రౌడీషీటర్ను ఎస్.ఆర్.నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ అంజయ్యనగర్కు చెందిన పఠాన్ అలీఖాన్ అ�