గంగమ్మ తల్లి బోనాల జాతర వేడుకలను గంగపుత్ర బెస్తలు బుధవారం అంగరంగ వైభవంగా ఘనంగా జరుగుపుకున్నారు. ప్రత్యేకంగా ఆలంకరించిన పల్లకిలో శ్రీ గంగామాత విగ్రహాన్ని ఉంచి కొబ్బరి కాయ కొట్టి గంగమ్మ తల్లి బోనాల వేడు�
గంగపుత్రుల కుల దైవం, సర్వ మానవాళి ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమాన్ని జూలై 16న నిర్వహించనున్నట్లు బోనాల కమిటీ అధ్యక్షుడు గంధం వెంకటస్వామి తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో శ్రావణమాస బోనాల జాతర మొదలైంది. దానితోపాడు ఆదివారం కూడా కలిసి రావడంతో వివిధ గ్రామాల్లో అమ్మవార్ల బోనాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఆయా కాలనీ ప్రజలు తమ ఇళ్లకు మామిడి తోరణాలను కట్టుకొని అలంక
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర హైదరాబాద్ లాల్ దర్వాజా నల్లపోచమ్మ అమ్మవారిని ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.
గ్రేటర్ పరిధిలో బోనాలకు సర్వం సిద్ధం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. శనివారం జోనల్, డిప్యూటీ కమిషనర్లతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. నగరంలోని ఆయా ప్రాంతాల్లో జరుగుతున
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించే మహిళల కో
శనివారం జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల జాతర సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్కుమార్ యాదవ్�
హైదరాబాద్ పాతబస్తీలోని లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర (Lal Darwaza Bonalu) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ అర్చకులు అభిషేకం నిర్వహించి.. తొలి బోనం సమర్పించ�
సికింద్రాబాద్లోని (Secunderabad) ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల (Ujjaini Mahankali Bonalu) జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. ఆదివారం తెల్లవారుజామునుంచే అమ్మవారికి బోనం సమర్పించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నార�
లండన్లో (London) బోనాల జాతర (Bonala Jatara) ఘనంగా జరిగింది. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్-TAUK) ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో యూకే నలుమూలల నుంచి 12వందల మందికిపైగా ప్రవాస కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
బోనాల (Bonalu) ఉత్సవాలకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. ప్రజలు పండుగలను గొప్పగా జరుపుకోవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆలోచన అని చెప్పారు.
Minister Mallareddy | మంత్రి మల్లారెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఉజ్జయిని మహంకాళి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో జూలై మూడున లండన్లో నిర్వహించే టాక్ -లండన్ బోనాల జాతర పోస్టర్ను రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ బుధవారం హైదరాబాద్ల