Jaffar Express | పాకిస్థాన్ (Pakistan)లో జాఫర్ ఎక్స్ప్రెస్ (Jaffar Express) మరోసారి ప్రమాదానికి గురైంది. సింధ్ ప్రావిన్స్ (Sindh province)లోని జకోబాబాద్ వద్ద రైల్వే ట్రాక్పై బాంబు పేలుడు (bomb blast) సంభవించింది.
మేడ్చల్ జిల్లాలోని షాపూర్నగర్లో మావోయిస్టు పేరుతో బెదిరింపు లేఖ (Death Threat) కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుని కుమారున్ని లక్ష్యంగా చేసుకుని లేఖ రాశారు.
Pahalgam Attack : పహల్గామ్లోని బసరన్ లోయలో నరమేధం సృష్టించిన ఉగ్రవాదుల కోసం వేట మొదలైంది. ఈ క్రమంలోనే భారత సైన్యం ఆ ముష్కరుల ఇళ్లను పేల్చేస్తోంది. శనివారం మరో టెర్రరిస్ట్ ఇంటిని సైన్యం బాంబులతో ప
Bomb threat | గుజరాత్ రాష్ట్రం (Gujarat state) అహ్మదాబాద్ (Ahmedabad) లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Patel) అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) ను బాంబులతో పేల్చివేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు.
హైదరాబాద్ కోఠీలో ఉన్న గోకుల్ చాట్లో (Gokul Chat) బాంబు పేలుళ్లు సంభవించి 17 ఏండ్లు పూర్తయ్యింది. 2007, ఆగస్టు 25న కోఠి గోకుల్ చాట్, లుంబినీ పార్కు వద్ద జరిగిన బాంబు పేలుళ్లులో చాలా మంది అమరులయ్యారు.
Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. చిక్కనాయకనహళ్లి ప్రాంతంలో ప్రయివేటు పాఠశాల పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్క్ చేసిన ట్రాక్టర్�
బెంగళూరులో మార్చి 1న బాంబు పేలుడు జరిగిన రామేశ్వరం కేఫ్ను శనివారం మళ్లీ తెరిచారు. పేలుడు జరిగిన ఎనిమిది రోజుల్లోనే మరమ్మతులు పూర్తి చేసి కేఫ్ను ప్రారంభించింది యాజమాన్యం. జాతీయ గీతం ఆలపించి కేఫ్ను ప్ర
Bengaluru Cafe | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లో పేలుడు ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency)కు అప్పగించింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్లో శుక్రవారం భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Manipur | గత కొన్ని రోజులుగా రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) తాజాగా బాంబు పేలుడు (bomb blast)తో దద్దరిల్లింది.
Israel embassy | దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ పేలుడు ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఇద్దరు అనుమానితులను గుర్త
Delhi | దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీకి సమీపంలో బాంబు పేలుడు జరిగినట్లు పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం అందించారు. వేగంగా స్పందించిన ఢిల్లీ స్పెషల్ సెల్ టీమ్ సంఘటనా స్థలానికి ఆ ప్రా�