Bomb blast | ఆఫ్ఘనిస్థాన్లోని మజార్-ఎ-షరీఫ్లో గురువారం బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో తాలిబన్లు నియమించిన ప్రావిన్షియల్ గవర్నర్ సహా మరో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని మజార్-ఇ
West Bengal | పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ జిల్లాలోని మార్గ్రామ్లో ఆదివారం జరిగిన బాంబు పేలుడు ఘటనలో అధికార పార్టీ టీఎంసీకి చెందిన కార్యకర్త న్యూటన్ షేక్ మృతి చెందాడు. అలాగే పంచాయతీ చీఫ్ సోదరుడు లాల్తు షేక్ స
Sunny Leone: సన్నీ లియోన్ నిర్వహించబోయే ఫ్యాషన్ షో వేదిక వద్ద ఇవాళ బాంబు పేలుడు ఘటన జరిగింది. మణిపూర్ రాజధాని ఇంపాల్లో ఈ ఘటన చోటుచేసుకున్నది.
Bomb Blast | పశ్చిమబెంగాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు మేదినీపూర్లోని భూపతినగర్లో గల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి చెందిన బూత్ ప్రెసిడెంట్ రాజ్కుమార్ మన్న ఇంట్లో బాంబు పేలుడు సంభవించింద
Istanbul bomb blast | టర్కీ రాజధాని ఇస్తాంబుల్లోని ఆదివారం బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాంబును అమర్చిన నిందితుడిని అరెస్టు చేసినట్లు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి సులేమాన్ తెలిపారు. అందుకు ముందు
Kabul | అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ (Kabul) మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. కాబూల్లోని అత్యంత రద్దీగా ఉండే షాపింగ్ వీధిలో శక్తిమంతమైన బాంబు పేలింది.
అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష విధిస్తూ అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వీరు చనిపోయేదాకా జైలులోనే ఉంచాలని ఆ
Bomb Blast Kills 3, Injures 20 In Busy Market | పాక్ లాహోర్లో రద్దీగా ఉన్న షాపింగ్ మార్కెట్ వద్ద గురువారం బాంబు పేలుడు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో కనీసం
న్యూఢిల్లీ : పంజాబ్లో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు లుధియానా కోర్టులో బాంబు పేలుళ్ల కుట్ర జరిగిందని నవజ్యోత్ సింగ్ సిద్ధూ వ్యాఖ్యల నేపధ్యంలో పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) మాజీ క్రి
Punjab | పంజాబ్లోని లుథియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్లో నిన్న పేలుడు సంభవించి ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ పేలుడు వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ, ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర
Bomb blast outside polling booth in Kolkata | బెంగాల్లోని కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల నేపథ్యంలో కోల్కతాతో పాటు చుట్టు పక్కల
Afghanistan | ఆఫ్ఘనిస్తాన్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 47కు చేరుకుంది. మరో 70 మంది తీవ్ర గాయాలతో పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మసీదులో ప్రార్థనలు చేస్తున్న షియాలను లక్ష్యంగా చేసుకుని కాందహా�