Istanbul bomb blast | టర్కీ రాజధాని ఇస్తాంబుల్లోని ఆదివారం బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాంబును అమర్చిన నిందితుడిని అరెస్టు చేసినట్లు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి సులేమాన్ తెలిపారు. అందుకు ముందు
Kabul | అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ (Kabul) మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. కాబూల్లోని అత్యంత రద్దీగా ఉండే షాపింగ్ వీధిలో శక్తిమంతమైన బాంబు పేలింది.
అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష విధిస్తూ అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వీరు చనిపోయేదాకా జైలులోనే ఉంచాలని ఆ
Bomb Blast Kills 3, Injures 20 In Busy Market | పాక్ లాహోర్లో రద్దీగా ఉన్న షాపింగ్ మార్కెట్ వద్ద గురువారం బాంబు పేలుడు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో కనీసం
న్యూఢిల్లీ : పంజాబ్లో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు లుధియానా కోర్టులో బాంబు పేలుళ్ల కుట్ర జరిగిందని నవజ్యోత్ సింగ్ సిద్ధూ వ్యాఖ్యల నేపధ్యంలో పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) మాజీ క్రి
Punjab | పంజాబ్లోని లుథియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్లో నిన్న పేలుడు సంభవించి ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ పేలుడు వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ, ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర
Bomb blast outside polling booth in Kolkata | బెంగాల్లోని కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల నేపథ్యంలో కోల్కతాతో పాటు చుట్టు పక్కల
Afghanistan | ఆఫ్ఘనిస్తాన్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 47కు చేరుకుంది. మరో 70 మంది తీవ్ర గాయాలతో పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మసీదులో ప్రార్థనలు చేస్తున్న షియాలను లక్ష్యంగా చేసుకుని కాందహా�
ఐసిస్ ఘాతుకం అఫ్గాన్లో ఆత్మాహుతి దాడి 46 మంది దుర్మరణం వందల్లో క్షతగాత్రులు షియాలే లక్ష్యంగా దాడి కాబూల్, అక్టోబర్ 8: అఫ్గానిస్థాన్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కుందుజ్ ప్రావిన్స్లో రక్తం ఏరులై�
కాబూల్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లో బాంబు పేలి 12 మంది మరణించారు. మసీదుకు వచ్చే వారే లక్ష్యంగా ఈ బాంబు దాడి జరిగింది. ఆదివారం మసీదు వద్ద తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తల్లి స్మారక కా�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్కు 90 మైళ్ల దూరంలోని నంగర్హార్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్పై పట్టు కోసం తాలిబన్, ఐఎస్కేపీ మధ్య ఫైట్ జరుగుతున్నది. తాజాగా శనివారం జరిగిన బాంబు పేలుడులో ఒక వ్య�
న్యూఢిల్లీ : గత నెలలో కాబూల్ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 200 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదిని ఐదేండ్ల కిందట ఢిల్లీలో అరెస్ట్ చేసి ఆపై ఆప్ఘనిస్ధాన్కు తరలించారని ఉగ్ర సంస్థ ఐసి�