తెలుగు చిత్రసీమలో రష్మిక మందన్న పట్టిందల్లా బంగారమే అవుతున్నది. అపజయమే లేకుండా కెరీర్లో దూసుకుపోతున్న ఈ సొగసరి అనతికాలంలోనే నంబర్వన్ హోదాను సొంతం చేసుకున్నది. ఈ ఏడాది బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున�
సోషల్ మీడియాలో చురుకుగా ఉండే భామల్లో టాలీవుడ్ (Tollywood) భామ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఒకరు. ఎప్పటికపుడు కొత్త కొత్త ఫొటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లలో జోష్ నింపుతుంది రకుల్.
ఒకానొక టైంలో బాలీవుడ్ (Bollywood)లో బిజీ నటిగా ఉన్న మల్లికాశెరావత్ (Mallika Sherawat)..కొంత కాలంగా సిల్వర్ స్క్రీన్ కు దూరమైంది. బోల్డ్ నటనతో భారత సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
నా మహమ్మారి పుణ్యమా అని థియేటర్లలో విడుదలై వినోదాన్ని పంచాల్సిన సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కరోనా ధాటికి చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా ఓటీటీ ప్లాట్ ఫాంల�
రాజ్ , డీకే (Raj, DK) తెరకెక్కిస్తున్న వెబ్ షో లో విజయ్ సేతుపతి తోపాటు షాహిద్ కపూర్, రాశీఖన్నా, రెజీనా నటిస్తున్నారు.
టాలీవుడ్ (TOLLYWOOD) భామ రెజీనా కసాండ్రా (Regina Cassandra) తన సహ నటి రాశీఖన్నా (Raashii Khanna), షాహిద్ కపూర్ ( Shahid Kapoor) తో కలిస�
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫోటోను అప్లోడ్ చేసింది. జిమ్ డ్రెస్సులో ఉన్న ఫోటోను పోస్టు చేసిన సారా టెండూల్కర్ తానెందుకు ఆ �
బాలీవుడ్లో షారుఖ్ఖాన్, ఐశ్వర్యరాయ్ విజయవంతమైన జోడీగా గుర్తింపును సొంతం చేసుకుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దేవదాస్’, ‘మెహబ్బతేన్’ చిత్రాలు పెద్ద విజయాల్ని సాధించాయి. హిట్పెయిర్గా కొనసాగి�
టాలీవుడ్ స్టార్ హీరో కోసం బాలీవుడ్ స్టార్ కోసం స్పెషల్ షో వేస్తానని ప్రకటించాడు. దీంతో సదరు టాలీవుడ్ హీరో చాలా సంతోషంగా ఫీలయ్యాడు. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలెవరనే కదా..మీ డౌటు. అమీర్ ఖాన్ (Aamir Khan), చిరంజ�
బాలీవుడ్లో నటించింది కొన్ని సినిమాల్లోనే అయినా మంచి పేరు సంపాదించాడు యువ నటుడు కార్తీక్ ఆర్యన్. అతనికి సంబంధించిన తాజా వీడియో ఒకటి వైరల్( Viral Video )గా మారింది.
హిందీ సినిమాలతో తీరిక లేకుండా ఉంది. ఈ బ్యూటీ హిందీలో చేస్తున్న తాజా సినిమాల్లో ఒకటి డాక్టర్ జీ (Doctor G). బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana ) లీడ్ రోల్ చేస్తున్నాడు.
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. ఆమెను మనీ లాండరింగ్ దోపిడీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి విచారణకు పిలిచింది. సెప్టెంబర్ 25న శనివారం నాడు ఫైనాన్షియల్ ప్