బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూరదృష్టి, ముందుచూపుతో రీజినల్ రింగు రోడ్డు (ట్రిఫుల్ఆర్) ఆలోచన చేశామని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. హైదరాబాద్ నగరానికి వచ్చే పది జ
Vinod Kumar | బీఆర్ఎస్ సీనియర్ నేత, కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం రోజూ రెండు పూటలా ఆయన ప్రచారం కొనసాగుతోంది. ఇవాళ ఉదయాన్నే వేముల�
RS Praveen Kumar | కరీంనగర్ కదన కుతూహలం మే 13 వరకు కొనసాగాలని నాగర్కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. కారు గుర్తుపై ఓటు వేసే వరకు ఇదే జోష్ ఉండాలన్నారు. కరీంనగర్లో ఆదివారం �
ఆరు గ్యారెంటీల అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్కుమార్ అన్నారు. ప్రజలను మాయ చేసి మభ్యపెట్టిందని విమర్శించారు. మానకొ
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్ర మ, పట్టణానికి మహర్దశ వచ్చిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.
విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న ప్రైవే ట్ ఉపాధ్యాయులకు సంరక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందు కు బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ అండగా నిలుస్తారని రాష్ట్ర ప్రణాళిక
వ్యాపారాలు సజావుగా సాగాలంటే గ్రామాలు సస్యశ్యామలంగా ఉండాలని.. అలాంటి గ్రామాలు కావాలంటే కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కు�
Boinpally Vinod Kumar : ప్రధాని నరేంద్ర మోదీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రశ్నించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టమైన ప్రకటన
మణిపూర్లో జాతుల ఘర్షణ తీవ్రరూపం దా ల్చి అంతర్యుద్ధానికి దారితీస్తున్నా ప్రధాని మోదీ మౌనం వహించటం ఆందోళన కలిగిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఉమ్మడిగా ఉన్న పారిశ్రామిక ట్రిబ్యునల్ కం లేబర్ కోర్టును తక్షణమే విభజించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభ�