సామాన్యులకు సన్న బియ్యం ధరలు దడ పుట్టిస్తున్నాయి. రోజురోజుకూ వాటి ప్రైస్ పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలు బియ్యం ధర రూ.5,500 నుంచి రూ.6,200 వరకు పలుకుతున్నది.
జిల్లాలో ఇండ్ల నిర్మాణాల జోరు పెరిగింది. ఇదే క్రమంలో ఇసుక ధరలు సైతం అమాంతం పెరిగాయి. నిన్నమొన్నటి వరకు అందుబాటులో ఉన్న ఇసుక ధరలు రెట్టింపై దొడ్డు ఇసుక రూ.2వేలు, సన్న ఇసుక రూ.2,500 వరకు ధర పలుకుతున్నది.
సీఎంఆర్ బియ్యం అందజేయడంలో జాప్యం చేస్తున్న రైస్ మిల్లర్లపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోసారి గడువు పొడిగించాలని మిల్లర్లు ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేసినప్పటికీ సర్కార్ మాత్రం కుదరదని తేల్చి చెబు
సన్న బియ్యం కొందామంటే వెన్నులో వణుకు పుడుతున్నది. వారంలోనే క్వింటాల్పై సుమారు రూ.800 దాకా పెరగడం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నది. కిలో బియ్యం రూ.52 నుంచి రూ.60దాకా ధర ఉండడం, త్వరలోనే రూ.100కు కూడా చేరే అవకా
భారతీయ యాంటీ కరోనా మందులను చైనా ప్రభుత్వం ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో వీటిని అక్రమంగా కొనుగోలు చేయడం శిక్షార్హమైన నేరం. అయినప్పటికీ కరోనా బారిన పడుతున్న చైనా ప్రజలు ప్రభుత్వ ఆంక్షలను లెక్క చేయడం లేదు.
Corona In Iran : ఇరాన్లో కరోనా సంక్షోభం ముదిరింది. అమెరికా, బ్రిటన్ వ్యాక్సిన్లను ఇరాన్ విశ్వసించడం లేదు. వ్యాక్సిన్లు మార్కెట్లో దొరక్కపోవడంతో ప్రజలు బ్లాక్లో కొనేందుకు...
బ్లాక్మార్కెట్| కరోనా సమయంలో ప్రజల అవసరాలను పలువురు ఆదాయ వనురుగా మార్చుకుంటున్నారు. ఇప్పటికే కరోనా, బ్లాక్ఫంగస్తో ఇబ్బంది పడుతున్న రోగుల చికిత్సకు అవసరమైన మందులను బ్లాక్ చేస్తూ వారి సంబంధీకులను మ
బ్లాక్ ఫంగస్ | బ్లాక్ ఫంగస్కు ఉపయోగించే మెడిసిన్స్ను బ్లాక్లో విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద
చెన్నై: ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు నిల్వ చేసి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్మేవారిపై గూండా చట్టం అమలు చేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. ఈ మేరకు శన�