భారత్లో అత్యంత చవకైన ఆహార పదార్థంగా, ప్రతి ఇంట పిల్లలు, పెద్దలు అంత్యంత ఇష్టంగా తినే పార్లే జీ బిస్కెట్లు యుద్ధంతో తల్లడిల్లుతున్న గాజాలో ఖరీదైన సరుకుగా మారిపోయాయి. మన దేశంలో 5 రూపాయలకు దొరికే బిస్కెట్
IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో ప్లే ఆఫ్స్ బెర్తులపై ఉత్కంఠ నెలకొంది. ఇకపై జరుగబోయే ప్రతి మ్యాచ్ అభిమానులకు టీ20 మజాను ఇవ్వనుంది. అయితే.. ఇదే అదనుగా కొందరు బ్లాక్ మార్కెట్లో టికెట్లన
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రియల్ రంగంపై దెబ్బ మీద దెబ్బ పడుతున్నది..ఇప్పటికే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో కొత్త ప్రాజెక్టులు మార్కెట్లోకి రాకపోగా.. చేతిలో ఉన్న ప్రాజెక్టులలో సైతం ఆశించిన స్థాయిల
ఒకవైపు నకిలీ విత్తనాలు.. మరోవైపు బ్లాక్ మార్కెట్లో విత్తనాలు, ఎరువుల అమ్మకాలు.. రైతన్నలను తీవ్ర నష్టానికి గురిచేస్తున్నాయి. విత్తనాల కొనుగోలు మొదలు పంటల అమ్మకాల వరకు అన్నదాతలు ఏదోరూపంలో మోసపోతూనే ఉన్న
సబ్సిడీ విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలించి విక్రయించిన దందాతో తమకు ఎలాంటి సంబంధం లేదని సస్పెండ్ అయిన ఏఈవోలు తెలిపారు. తొర్రూరు మండలానికి కేటాయించిన పచ్చిరొట్ట జీలుగ విత్తనాలు బ్లాక్ మార్కెట్క�
రేషన్ బియ్యం అక్రమ దందా జోరుగా సాగుతున్నది. ఎన్ని రకాలుగా పక్కదారి పట్టాలో అన్ని రకాలు బ్లాక్ మార్కెట్కు తరలుతున్నది. తక్కువ ధరకు కొని, ఇతర రాష్ర్టాలకు తరలించి సొమ్ముచేసుకునేందుకు అడ్డదారులు తొక్కు�
సామాన్యులకు సన్న బియ్యం ధరలు దడ పుట్టిస్తున్నాయి. రోజురోజుకూ వాటి ప్రైస్ పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలు బియ్యం ధర రూ.5,500 నుంచి రూ.6,200 వరకు పలుకుతున్నది.
జిల్లాలో ఇండ్ల నిర్మాణాల జోరు పెరిగింది. ఇదే క్రమంలో ఇసుక ధరలు సైతం అమాంతం పెరిగాయి. నిన్నమొన్నటి వరకు అందుబాటులో ఉన్న ఇసుక ధరలు రెట్టింపై దొడ్డు ఇసుక రూ.2వేలు, సన్న ఇసుక రూ.2,500 వరకు ధర పలుకుతున్నది.
సీఎంఆర్ బియ్యం అందజేయడంలో జాప్యం చేస్తున్న రైస్ మిల్లర్లపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోసారి గడువు పొడిగించాలని మిల్లర్లు ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేసినప్పటికీ సర్కార్ మాత్రం కుదరదని తేల్చి చెబు
సన్న బియ్యం కొందామంటే వెన్నులో వణుకు పుడుతున్నది. వారంలోనే క్వింటాల్పై సుమారు రూ.800 దాకా పెరగడం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నది. కిలో బియ్యం రూ.52 నుంచి రూ.60దాకా ధర ఉండడం, త్వరలోనే రూ.100కు కూడా చేరే అవకా
భారతీయ యాంటీ కరోనా మందులను చైనా ప్రభుత్వం ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో వీటిని అక్రమంగా కొనుగోలు చేయడం శిక్షార్హమైన నేరం. అయినప్పటికీ కరోనా బారిన పడుతున్న చైనా ప్రజలు ప్రభుత్వ ఆంక్షలను లెక్క చేయడం లేదు.
Corona In Iran : ఇరాన్లో కరోనా సంక్షోభం ముదిరింది. అమెరికా, బ్రిటన్ వ్యాక్సిన్లను ఇరాన్ విశ్వసించడం లేదు. వ్యాక్సిన్లు మార్కెట్లో దొరక్కపోవడంతో ప్రజలు బ్లాక్లో కొనేందుకు...