మంత్రాలు చేస్తుందనే అనుమానంతో ఓ వృద్ధురాలి ఒంటిపై పెట్రో ల్ పోసి నిప్పంటించిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
Chhattisgarh | ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకున్నది. చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని గ్రామస్తులు కర్రలతో కొట్టి చంపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్న�
Kuppam | చిత్తూరు జిల్లా కుప్పంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ప్యాలెస్ రోడ్డులో ఆదివారం ఉదయం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. రక్తపు మరకలు ఉండటంతో జంతు బలి ఇచ్చారని అనుమ�
AP News | ఊరిలో తలుపులు, చెట్లకు మంత్రించిన నిమ్మకాయలు.. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వెదజల్లిన డబ్బులు, అన్నం.. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే పల్నాడు జిల్లా చిన్నతురకపాలెం ఊళ్లో కనిపిస్తున్న దృశ్యమిదీ! అసలేం జరుగు�
Black Magic | హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నం 14లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసం సమీపంలో క్షుద్రపూజలు అంటూ ఓ వార్త కలకలం సృష్టించింది. కేసీఆర్ ఇంటికి సమీపంలోని ఖాళీ ప్లాట్లో మంగళవారం మధ్యాహ్నం ముగ్గ
Azam Khan | గుడ్డతో చుట్టి ఉన్న చిన్న మూటను ఆజం ఖాన్ (Azam Khan) ఇంటి గేటు లోపలకు ఒక వ్యక్తి విసిరాడు. ఆ మూటలో కొన్ని బట్టలు, ఒక టోపీ, ఇతర వస్తువులు ఉన్నాయి. దీంతో చేతబడికి సంబంధించిన వస్తువులుగా ఆజం ఖాన్ భార్య, మాజీ ఎంపీ �
క్షుద్ర పూజలతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న తండ్రి, కొడుకులను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సెంట్రల్ డీసీపీ బారి నిందితుల అరెస్ట
మంత్ర తంత్రాలపై మూఢనమ్మకంతో 18 నెలల పసికందు పీక పిసికి చంపేసిందో మహిళ. ఈ ఘటన యూపీలోని అమ్రోహా జిల్లాలో వెలుగు చూసింది. సరోజ్ దేవి (32) అనే మహిళ ఈ దారుణానికి పాల్పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రమేష్ కుమార్ �
తనను పూర్తిగా కంట్రోల్ చేయడానికి భార్య చేతబడి చేయిస్తోందని ఒక వ్యక్తి కోర్టుకెక్కాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూసింది. తనను ఇల్లరికం రావాలని అత్తమామలు అడిగారని, దానికి నిరాకరించడంతో వాళ్లంత�
Jagtial | జగిత్యాలలో ముగ్గురి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. 8 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వనం దుర్గయ్య, చిన్న గంగయ్య, మధు, పోచయ్య, శేఖర్,