Odisha new CM | ఒడిశా కొత్త ముఖ్యమంత్రి ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ సాయంత్రం జరిగే ఒడిశా బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు భారత రక్షణ శాఖ మంత్ర�
High Court | బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ హైకోర్టు ఊరట కల్పించింది. ఏడుగురిపై విధించిన సస్పెన్షన్ను హైకోర్టు రద్దు చేసింది. సస్పెన్షన్ను ఎమ్మెల్యేలు హైకోర్టులో సవాల్ చేయగా ఈ మేరకు కోర్టు రద్దు చేస్తూ ఉత్తర్వ
West Bengal Assembly: బెంగాల్ అసెంబ్లీలో ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. సందేశ్ఖాలీలో జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ ప్రతిపక్ష నేత సువెందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళ
విద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు బీజేపీ ఎమ్మెల్యేలు టీ రాజా సింగ్, నితీశ్ రాణే తదితరులపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. సోలాపూర్ సమీపంలోని రాజేంద్ర చౌక్ వద్ద శనివారం జరిగిన హిందూ జన ఆక్రోశ�
BJP MLAs Marshalled Out | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం ఆధునీకరణపై బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వాగ్వాదానికి దిగారు. వారి నిరసనతో సభ అదుపు తప్పింది. దీంతో మార్షల్స్ సహా
అసెంబ్లీ ఆవరణలో జాతీయ గీతాన్ని అవమానించిన 12 మంది బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యేలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరిలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి, పార్టీ చీఫ్ విప్ మనోజ్ టిగ్గా కూడా ఉన్నారు.
ఎప్పుడూ నోటిదురుసుతో వార్తల్లో నిలిచే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకూ రాజకీయం తెలుసునని, ఎన్నికల తర్వాత తాము ఎమ్మెల్యేలను కొంటామని అన్నారు.
బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులకు ‘ఉపాధి హామీ’ సెగ తగులుతున్నది. ఉపాధి బకాయిలను కేంద్రంలోని బీజేపీ సర్కారు చెల్లించకపోవడంపై బెంగాల్ ప్రజలు రాష్ట్ర బీజేపీ నేతలను నిలదీస్తున్నారు.
Pankaja Munde | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ, బీజేపీ జాతీయ కార్యదర్శి పంకజా ముండే (Pankaja Munde) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనను పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో రెండు నెలలు సెలవు �
ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు రూ.కోట్లు ఎరగా వేసి వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలను బీజేపీ కూలుస్తుంటే... ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం లంచాలు ఇస్తున్నారు.
JP Nadda | బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) వ్యక్తిగత సహాయకుడి (పీఏ)గా నమ్మించిన ఒక వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యేల నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. సీఎం ఏక్నాథ్ షిండే కేబినెట్లో మంత్రి పదవులు ఇప్పిస్తానని వా
Ashok Gehlot | బడ్జెట్ ప్రతులను ప్రభుత్వ అధికారులు హుటాహుటిన వెళ్లి అసెంబ్లీకి తీసుకొచ్చారని, అది నిబంధనలకు విరుద్ధమని, వాస్తవానికి రాష్ట్ర ఆర్థికమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రే స్వయంగా వెళ్లి బడ్జెట్ ప్రతులను తీ