బీజేపీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు విసిగిపోయి ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా మహిళామోర్చా కార్యదర్శి ఆకుల సరితా పటేల్, ఉపాధ్యక్షురాలు రమ్యశ్రీ ఆదివారం టీఆర్ఎస్లో చేరారు.
తెలంగాణ ప్రభుత్వం సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహిస్తే.. దానికి ఒక సార్థకత ఉండేలా కార్యక్రమాలను రూపొందించుకొన్నది. ఆదివాసీ, గిరిజనుల ఆత్మగౌరవ భవనాలను రాజధాని నడిబొడ్డులో ప్రారంభించుకొని సగర్వంగా జాతిక�
వరుసగా రాష్ర్టాల్లో ప్రభుత్వాల హత్య 5,500 కోట్లతో 277 ఎమ్మెల్యేల కొనుగోలు ఆప్ ఎమ్మెల్యేల కోసం మరో 800 కోట్లు జీఎస్టీ, పెట్రో వడ్డింపుతో వచ్చిన రాబడంతా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల కొనుగోళ్లకేనా? గుజరాత్లో ప�
పార్లమెంట్ ముట్టడిలో బీసీ సంఘాల నేతలు హైదరాబాద్/కాచిగూడ, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం బీసీ గణన చేపట్టకుంటే బీజేపీకి తగిన శాస్తి తప్పదని బీసీ సంఘాల నేతలు హెచ్చరించారు. బీసీల లెక తేల్చాలని ద�
ఎక్కువ అప్పులు చేస్తున్నది బీజేపీ రాష్ర్టాలే టాప్ టెన్ అప్పుల రాష్ట్రంలో తెలంగాణ లేదు పార్లమెంటులో మీ ప్రభుత్వమే చెప్పింది రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగ
బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 12 : మతసామరస్యం వెల్లివిరిస్తున్న తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టి, లబ్ధి పొందేందుకు ఓ పార్టీకి చెందిన నాయ కుడు ప్రయత్నిస్తున్నాడని బీసీ సంక్షే�
95 నుంచి 92కు పడిపోయిన సీట్లు న్యూఢిల్లీ, జూన్ 11: రాజ్యసభ ఎన్నికల ఫలితాలు అధికార బీజేపీకి షాక్ ఇచ్చాయి. ఏకగ్రీవాలతో పాటు తాజాగా విడుదలైన ఫలితాల తర్వాత పార్లమెంట్ ఎగువసభలో కమలదళం బలం 95 నుంచి 92కు పడిపోయింది.
తమిళిసై రాజ్యాంగ పరిధిని దాటుతున్నారు గవర్నర్ ముసుగులో బీజేపీ జోక్యం ప్రజా దర్బార్కు మేం జవాబుదారీ కాదు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రధాని మార్గదర్శకత్వంలోనే గవర్నర్ సమావేశం కాంగ్రెస్ ఎ
ఆగమాగం మాట్లాడుతున్నడు.. మంత్రి సత్యవతిరాథోడ్ మహబూబాబాద్, జూన్ 3 : మాజీ మంత్రి ఆగమ చంద్రశేఖర్ ఆగమాగం మాట్లాడుతున్నాడని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ మండిపడ్డారు. 2001లో చంద్రబాబు ప్రభుత్వాన్
సీపీఐ భారీ నిరసన అరెస్టులను ఖండించిన నేతలు హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనను నిరసిస్తూ హిమాయత్నగర్లో గురువారం సీపీఐ భారీ ప్రదర్శన నిర్వహించింది. ఆ పార్టీ నాయకులు, కార్య�
మంత్రి సత్యవతి రాథోడ్ నర్సింహులపేట, మే 26: బీజేపీ మతాల మధ్య గొడవ పెడుతుంటే, కాంగ్రెస్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నదని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గురువారం మహబూబాబా�
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై ప్రధాని మోదీ మరోసారి విషం కకారని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణకు మోదీ అడుగడు�