Birth Certificates: బర్త్ సర్టిఫికేట్ జారీ కోసం ఆధార్ కార్డులను ఆమోదించబోమని యూపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్నాయి. జనన, మరణ రిజిస్ట్రేషన్ సవరణ చట్టం 2023 తర్వాత ఆధార్ కార్డు ఆధారంగా నమోదు అయిన
బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే డెత్ సర్టిఫికెట్ చేతిలో పెట్టి పంపించిన ఘట న ఖమ్మం జిల్లా కూసుమంచి తహసీల్ కార్యాలయంలో ఆలస్యంగా వెలుగులో కి వచ్చింది. గట్టుసింగారం గ్రామానికి చెందిన కడారి
జీహెచ్ఎంసీ పరిధిలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేందుకు నూతన విధానాన్ని అమలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ నిర్ణయించారు.
గ్రేటర్ పరిధిలో జనన, మరణ ధ్రువపత్రాల జారీ ప్రక్రియలో తీవ్ర జాప్యం, కొన్ని చోట్ల తప్పుల తడకగా సర్టిఫికెట్ల జారీ అవుతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీల�
ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ సర్కారు.. ఇప్పుడు వాటిని అమలు చేయలేక ప్రజలపై రోజుకో భారం విధిస్తున్నది. అడ్డగోలుగా చార్జీలు పెంచేస్తున్నది. తాజాగా బర్త్, డెత్
Birth Certificates | జనన ధృవీకరణ పత్రాలు జారీ చేసేందుకు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) కోసం గ్రామ కార్యదర్శికి కేటాయించిన యూజర్ ఐడీ లీక్ అయ్యింది. కొందరు వ్యక్తులు ఈ ఐడీని దుర్వినియోగం చేశారు. అదే గ్రామంల
నకిలీ జన్మ ధ్రువీకరణ పత్రం కేసులో సమాజ్వాద్ పార్టీ నేత, మాజీ ఎంపీ ఆజంఖాన్, అతని భార్య తజీన్ ఫాతిమా, కుమారుడు, మాజీ ఎంఎల్ఏ అబ్దుల్లా ఆజమ్లకు ఎంపీ-ఎంఎల్ఏ కోర్టు బుధవారం ఏడేండ్ల కారాగార శిక్ష విధించిం
స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు, ఉద్యోగ దరఖాస్తులు, ఆధార్ అప్లికేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు.. ఇలా ప్రతి అప్లికేషన్ను ఒక్కోచోట ఒక్కోరకమైన పత్రాలు అడుగుతుంటారు. వాటిని సంపాదించలేక నానా తంట
జనన, మరణ ధ్రువపత్రాల కోసం ఇక నుంచి కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేదు. రోజుల పాటు నిరీక్షణ అవసరం లేదు. నిన్నమొన్నటి వరకు మాన్యువల్గా జారీ అయిన ధ్రువపత్రాలు ఇకపై పంచాయతీ కార్యదర్శి డిజిటల్ సంతకంతో బయటకు వ