ఏదో ఒక గురుకులంలో కలుషితాహార ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. భోజనం తినలేకపోతున్నారు. శుద్ధమైన నీరు అందడమే లేదు. విపరిణామాలతో పలుచోట్ల కొన్ని సందర్భాల్లో ని
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రామేశ్వరంబండ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం అన్ని వడపోతల తరువాత 67 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారిలో 13 మంది ప్రస్తుతం ఇంటి పనులు ప్రారంభించారు. నిబంధనల ప్రకారం.. బేస్
తెలంగాణలో తప్ప దేశంలోని ఏ రాష్ట్రంలో 5 డీఏలు పెండింగ్లో లేవు. కేవలం 3 రాష్ర్టాలు మాత్రమే ఉద్యోగులకు డీఏ బాకీపడ్డాయి. కేంద్రం ప్రభుత్వం పత్రి 6 నెలలకోసారి టంచన్గా డీఏ విడుదల చేస్తున్నది. కానీ, మన దగ్గర 5 డీఏ
భారీగా అప్పులుచేశారని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేసే బీజేపీ.. ఆ పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో మాత్రం రాష్ట్ర ఆర్థికాన్ని భ్రష్టుపట్టించింది. కాంట్రాక్టర్లకు సుమారు లక్ష కోట్ల మేర బి�
ఉద్యోగులందరికీ ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్నది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం క్రమం తప్పకుండా వేతనాలు చెల్లిస్తున్నామని గప్పాలు కొ�
విజయ డెయిరీ అధికారుల నిర్లక్ష్య వైఖరి.. పాడి రైతుల ఆగ్రహానికి దారితీస్తున్నది. కనీస మర్యాద లేకుండా ప్రవర్తించటంపై మండిపడుతున్నారు. ఆఫీసుకు వెళ్లినా.. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఫైర్ అవుతున్నారు. ఇటీ
కొత్త రోడ్ల నిర్మాణం, విస్తరణ, మరమ్మతు పనుల కోసం ఆర్అండ్బీ శాఖకు ఎమ్మెల్యేల నుంచి భారీగా వినతులు వస్తున్నాయి. ఒక్కో నియోజకవర్గం నుంచి రూ.50 కోట్ల నుంచి రూ.300 కోట్ల మేర ఖర్చయ్యే పనుల కోసం వినతులు అందినట్టు �
నెలనెలా రావాల్సిన డైట్ బిల్లులను చెల్లించడం లేదు. జిల్లాలో ఆరు నెలలుగా బిల్లులు పెండింగ్లో మూలుగుతున్నాయి. ఒక్కో శాఖలో రూ.50లక్షల నిధులు పేరుకుపోయాయి.
గుండెపోటు వచ్చిన ఏఆర్ ఎస్సై జనార్దన్రావును ‘గోల్డెన్ అవర్'లో ఓ ప్రముఖ దవాఖానకు తీసుకెళ్లినా.. వారు ‘పోలీసు ఆరోగ్య భద్రతా?’ అని ప్రశ్నించి.. ఇక్కడ కుదరదంటూ వెనక్కి పంపడం, సమయం మించిపోయి అతను చనిపోవడంతో
Supreme Court | కేరళ (Kerala), పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రాల గవర్నర్ కార్యాలయాలకు సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
ఐదు నెలలుగా మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం.. గుడ్డు బిల్లు ల చెల్లింపులు లేదు.. నాణ్యత లోపించిన బియ్యం పంపిణీ.. ఇలా ఇవన్నీ చూస్తుంటే మధ్యాహ్న భోజన పథకం కష్టమేనని విద్యార్థుల తల్లిదండ్రులు అ
Supreme Court | రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపకుండా పెండింగ్లో పెట్టడంపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిటిషన్