Hanmakonda | ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా భీమదేవరపల్లి మండలంలో అక్రమ డిప్యూటేషన్లు కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారుల ప్రోద్బలంతో యదేచ్చగా ఈ తంతు కొనసాగుతుంది.
జీహెచ్ఎంసీలో కొత్త పంచాయితీ మొదలైంది. ఏఎంఓహెచ్లు, ఎస్ఎఫ్ఏలు, జవాన్ల చేతిల్లో నుంచి తొలగించి ఏఎంసీలు, బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లకు ట్రేడ్ లైసెన్స్ల బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవల కమిషన
మోత్కూరు మున్సిపాలిటీలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. పన్నులను వసూలు చేసి బిల్ కలెక్టర్లు సొంతానికి వాడుకుంటున్నారు. రసీదులను మున్సిపల్ కార్యాలయంలో అప్పగించకుండా, వసూలు చేసిన పన్ను డబ్బుల�
Property Tax | మూలిగే నక్కపై తాటి పండు పడిందన్న చందంగా ‘ఇందిరమ్మ ఇండ్ల సర్వే’ బల్దియాకు సరికొత్త తంటాను తెచ్చిపెట్టింది. సంస్థకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను వసూళ్లపై ఈ సర్వే ప్రభావం పడుతున్నది.
GHMC | జీహెచ్ఎంసీలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది.. ప్రభుత్వ ఉద్యోగులకు 1న జీతాలు ఇస్తున్నామని సర్కారు గొప్పలు చెబుతుంటే...వచ్చే నెలలోనైనా కనీసం 1న ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ప్రతి నెలా చివరి వారంలో బల్దియా ఆ
జీహెచ్ఎంసీలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది.. ప్రభుత్వ ఉద్యోగులకు 1న జీతాలు ఇస్తున్నామని సర్కారు గొప్పలు చెబుతుంటే...వచ్చే నెలలోనైనా కనీసం 1న ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ప్రతి నెలా చివరి వారంలో బల్దియా ఆరా�
జీహెచ్ఎంసీలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది.. ప్రభుత్వ ఉద్యోగులకు 1న జీతాలు ఇస్తున్నామని సర్కారు గొప్పలు చెబుతుంటే...వచ్చే నెలలోనైనా కనీసం 1న ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ప్రతి నెలా చివరి వారంలో బల్దియా ఆరా�
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన రూ.30లక్షల నిధులు గోల్మాల్ అయినట్లు మున్సిపల్ కమిషనర్ జి.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. వివిధ పన్నుల రూపంలో నగర ప్రజల నుంచి సేకరించిన నిధులను ఏప్రిల్ నుంచ�
జీహెచ్ఎంసీకి ఎర్లీబర్డ్ రూపంలో కాసుల వర్షం కురిసింది. సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఎర్లీబర్డ్ వసూళ్లను రాబట్టుకున్నది. ముందుస్తుగా ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలంట