Uber Driver : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. తన బైకుపై వెళ్తున్న ఒక మహిళతో ఉబర్ రైడర్ అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన ఢిల్లీలోని పితాంపుర పరిధిలో, ఈ నెల 12న అర్ధరాత్రి 1.28 గంటల సమయంలో జర�
క్యాన్సర్పై భయం వద్దు, అవగాహన ఉంటే విజయం మనదే అంటూ... హైటెక్సిటీ మెడికవర్ క్యాన్సర్ ఇన్సిటిట్యూట్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఆదివారం బైక్ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో 100 మంది మహిళా రైడర్లు పాల్గొని క్�
ఈయన పేరు శివన్కుట్టి..రిటైర్డ్ ఆర్మీ అధికారి.. వయస్సు 75 ఏండ్లు.. ఈ వయస్సులోనూ సాహాసోపేత బైక్ రైడ్ చేపట్టి.. ఈ తరం యువతకు తానేం తక్కువ కాదని నిరూపించారు. హైదరాబాద్ టు లడఖ్..లడఖ్ టు కన్యాకుమారి టు..
Ajith Kumar | బైక్ రైడింగ్ అంటే సౌత్ ఇండస్ట్రీలో ముందుగా గుర్తుకొచ్చే పేరు తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar). తాజాగా అజిత్ తన సూపర్ బైక్పై హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టారు.
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) బైక్ యాత్ర (Bike Ride) చేపట్టారు. తూర్పు లడఖ్ (Ladakh)లోని పాంగాంగ్ సరస్సు (Pangong Lake)కు శనివారం బైక్ పై బయలుదేరి వెళ్లారు.
MS Dhoni | టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ (MS Dhoni) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ మిస్టర్ కూల్ కి కార్లు, బైక్ లు అంటే అమితమైన పిచ్చి. తాజాగా ధోనీ బైక్ పై చక్కర్లు కొడుతున్న వీడి
అన్ని రాష్ర్టాల్లోనూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విజయం సాధించాలని అతడు ఆకాంక్షించాడు. కొట్లాడి తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్ ఢిల్లీ గద్దెనూ అధిరోహించాలని, తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అన్న�
Nara Brahmani | టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ ముద్దుల కుమార్తె నారా బ్రాహ్మణి లద్దాఖ్లో బైక్ రైడ్ చేశారు. జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సంస్థ చేపట్టిన రైడ్ ట్రిప్లో పాల్గొన్న బ్రాహ్మణి.. హిమాలయ పర్వతాల మధ్య బ�
లండన్: ఆధ్మాత్మిక గురువు, పర్యావరణవేత్త సద్గురు జగ్జీ వాసుదేవ్ 30 వేల కిలోమీటర్ల బైక్ జర్నీని ప్రారంభించారు. లండన్ నుంచి ఢిల్లీ వరకు ఆయన 100 రోజుల పాటు బైక్పై జర్నీ చేయనున్నారు. సేవ్ సాయిల్ మ�
మహిళలు విమానాలు, నౌకలు, రైళ్లు నడుపుతున్నారు. కార్లు, బస్సులు సునాయాసంగా తోలుతున్నారు. కానీ, కాలనీలో టూవీలర్ నడపాలంటే మాత్రం జంకుతున్నారు. ఎక్కడి కెళ్లినా ఎవరో ఒకరిని తోడుగా తీసుకెళ్లాల్సిందే. అలాంటివా�
యమదొంగ ఫేం, మలయాళ నటి మమతా మోహన్ దాస్ తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా సుపరిచితం. కెరీర్ మొదట్లో క్యాన్సర్ని జయించి తిరిగి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన మమతా మోహన్ దాస్ సోషల్ మీడియాలో