దక్కన్ ప్రాంతాన్ని తెలుగురాజులు పాలించిన తర్వాత బహమనీ రాజులు ఆక్రమించుకున్నారు. వారు బీదర్, బీరార్, అహమద్నగర్, బీజాపూర్, గోల్కొండ అనే అయిదు రాజ్యాలను పరిపాలించారు.
Neelkanth Kakkem | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాకు చెందిన ఉసూరు బీజేపీ మండల అధ్యక్షుడు నీలకంఠ కక్కెంను ఆదివారం నక్సల్స్ కిరాతంగా హత్య చేశారు. కుటుంబం కండ్ల ఎదుటే గొడ్డలి, కత్తులతో నరికి చంపారు. ఆ తర్వాత అటవీ ప�
Bijapur | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిని నిర్ధారించినే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
Chhattisgarh | బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు సంభవించాయి. తీమేనార్, పోరేవాడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెం�
Chhattisgarh | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు.
Maoist attack | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ధర్బా వద్ద పోలీసు క్యాంపుపై మావోయిస్టుల మెరుపు దాడి (Maoist attack) చేశారు. దీంతో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
CRPF | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో సీఆర్పీఎఫ్ అధికారి మృతిచెందగా
Chhattisgarh | ఏడు రోజుల క్రితం బీజాపూర్ జిల్లా మన్కేళి వద్ద సివిల్ ఇంజినీర్ అజయ్ లక్రా, అటెండర్ లక్ష్మణ్ను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే లక్ష్మణ్ను విడుదల చేయగా, అజ�