ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బండిపొరా అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఓ మావోయిస్టు (Maoist) చనిపోయాడు.
Chhattisgarh | రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం రాత్రి ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇసుల్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు క్యాంప్ నిర్వహిస్తున్నట్లు పోలీసు బలగాలకు పక్�
ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) బీజాపూర్లో మావోయిస్టులు (Maoists) దారుణానికి పాల్పడ్డారు. బీజాపూర్ (Bijapur) జిల్లాలోని పుస్నార్, గంగలూరు మధ్య మావోయిస్టులు మందుపాతర (IED) పేల్చారు. ఈ ఘటనలో 85వ బెటాలియన్కు చెందిన ఇద్దరు సీఆ�
Chhattisgarh | ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ మాండవి తన కాన్వాయ్పై నక్సల్స్ కాల్పులు జరిపారు. బీజాపూర్ జిల్లాలోని పడెడా గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చోటు చేసుకోగా.. ఎమ్మెల్యే తృటిలో ప్రాణాలతో బయటపడ్డ�
దక్కన్ ప్రాంతాన్ని తెలుగురాజులు పాలించిన తర్వాత బహమనీ రాజులు ఆక్రమించుకున్నారు. వారు బీదర్, బీరార్, అహమద్నగర్, బీజాపూర్, గోల్కొండ అనే అయిదు రాజ్యాలను పరిపాలించారు.
Neelkanth Kakkem | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాకు చెందిన ఉసూరు బీజేపీ మండల అధ్యక్షుడు నీలకంఠ కక్కెంను ఆదివారం నక్సల్స్ కిరాతంగా హత్య చేశారు. కుటుంబం కండ్ల ఎదుటే గొడ్డలి, కత్తులతో నరికి చంపారు. ఆ తర్వాత అటవీ ప�
Bijapur | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిని నిర్ధారించినే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
Chhattisgarh | బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు సంభవించాయి. తీమేనార్, పోరేవాడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెం�
Chhattisgarh | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు.
Maoist attack | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ధర్బా వద్ద పోలీసు క్యాంపుపై మావోయిస్టుల మెరుపు దాడి (Maoist attack) చేశారు. దీంతో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.