రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా-బీజాపూర్ సరిహద్దుల్లో శనివారం భద్రతాసిబ్బందిపై జరిగిన నక్సల్స్ దాడిలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. ఘటనా స్థలంలో ఉన్న ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ ప్రతినిధి
బీజాపూర్ : ఛత్తీస్ఘడ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పోలీస్ కానిస్టేబుల్ను అపహరించి దారుణంగా హతమార్చారు. బీజాపూర్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. భైరంగర్హ్ పోలీస్ పరిధిలోని పొందుం గ్రామం