Prashant Kishor | బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly elections) లో ఓటమి చవిచూసిన పార్టీలు ఇప్పుడు అందుకు కారణాలను విశ్లేషించుకుంటున్నాయి. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) 'జన్ సురాజ్ (Jan Suraaj)' పార్టీ ఖా
Prashant Kishor: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం నిజాయితీతో పనిచేశానని, కానీ తన ప్రయత్నంలో విఫలమైనట్లు ఎన్నికల వ్యూహాకర్త, జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ తెలిపారు.
Jan Suraaj | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం రూ.14,000 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులను సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం వినియోగించిందని ప్రశాంత్ కిషోర్కు చెందిన జన్ సురాజ్ పార్టీ ఆరోపించింది. ఎన్నికలకు ముందు 1.25
Truck Loaded with EVMs | బీహార్లోని ఒక కౌంటింగ్ కేంద్రంలో లారీలు కనిపించాయి. దీంతో ఈవీఎంలను వాటిలో తీసుకువచ్చినట్లు ఆర్జేడీ ఆరోపించింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు విమర్శించింది. దీనికి సంబంధించి ఒక వీడియో �
Bihar Exit Poll | బిహార్లో రాబోయేది మళ్లీ ఎన్డీయే ప్రభుత్వమేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బిహార్లో రెండు విడుతల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించాయి. నవంబర్ 14న జరి�
Bihar polls | బీహార్ (Bihar) లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) పోలింగ్ ముగింపు దశకు చేరుకుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 60.40 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి మరో 6 నుంచి 7 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉం
Bihar polls | బీహార్ (Bihar) లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మొదటి దశలో 121 స్థానాల్లో పోలింగ్ జరుగగా.. మిగిలిన 122 స్థానాలకు రెండో దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ దశలో మొత్తం 1302 మంది అ�
Nitish Kumar | బీహార్ (Bihar) లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Lalu Yadav | ఆర్జేడీ అధ్యక్షుడు (RJD president), బీహార్ మాజీ ముఖ్యమంత్రి (Bihar former CM), కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Priyanka Gandhi | బీహార్ (Bihar) లో ఓట్ల చోరీకి పాల్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్డీయే కూటమి (NDA alliance) కుటిలయత్నం చేస్తున్నదని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వాయనాడ్ ఎంపీ (Wayanad MP) ప్రియాంకాగాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) అన్నారు.
Sanjay Singh | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) తొలి విడత పోలింగ్కు ఒక్కరోజు ముందు జన్ సురాజ్ పార్టీ (Jan Suraj Party) కి ఎదురుదెబ్బ తగిలింది. ముంగేర్ అసెంబ్లీ స్థానం నుంచి జన్ సురాజ్ పార్టీ టికెట్ దక్కించుకున్న �
Bihar polls | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో ఎన్డీయే కూటమికి 60 సీట్లు కూడా రావని ఆర్జేడీ (RJD) విమర్శించింది. బీహార్లో 160 స్థానాల్లో గెలుస్తామని ఎన్డీయే నాయకులు పగటి కలలు కంటున్నారని, అది జరిగేపని కాదని ఆర్జ�
Bihar polls | బీహార్ (Bihar) లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ప్రచారం ముగిసింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచార మైకులు మూగబోయాయి. తొలి విడతలో భాగంగా మొత్తం 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాల్లో ఈ నెల 6న పోలింగ్ �
JP Nadda | బీహార్ ఎన్నికలను (Bihar Elections) ఎన్డీయే ‘వికాసానికి’, ఇండియా కూటమి ‘వినాశనానికి’ మధ్య జరుగుతున్న పోరుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు (BJP president), కేంద్ర మంత్రి జేపీ నడ్డా (JP Nadda) చెప్పారు. భాగస్వామ్య పక్షాలను అంతంచేసే ప�
Tejashwi Yadav | బీహార్ (Bihar) లో మహాఘట్బంధన్ (Mahagatbandhan) తరఫు సీఎం అభ్యర్థి (CM candidate) గా ఆర్జేడీ అగ్ర నాయకుడు (RJD top leader) తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) ను ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ (Congress party) సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్