బీహార్లో రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న సీఎం నితీశ్కుమార్ నేతృత్వంలోని జేడీయూ, లాలూ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీల మధ్య విభేదాలు పొడసూపిన నేపథ�
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆర్జేడీ టాటా చెప్పి తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఈ పరిణామం.. నితీశ్ కుమార
Monoj Jha | బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆర్జేడీకి కటీఫ్ చెప్పి మళ్లీ ఎన్డీఏ (NDA) కూటమిలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆర్జేడీతో విభేధాలే ఇందుకు కారణమని తెలుస్తున్నది. బీహార్ రాజకీయాల్లో ఈ అంశం కలకలం రే
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్కుమార్ INDIA కూటమి కన్వీనర్ పదవిని తిరస్కరించినట్టు తెలుస్తున్నది. శనివారం ఉదయం వర్చువల్ విధానంలో మొదలైన INDIA కూటమి సమావేశంలో కూటమి కన్వీనర్ పదవి చేపట్
Nitish assets | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్తోపాటు ఆయన మంత్రివర్గ సహచరులు తమతమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఆదివారం సాయంత్రం క్యాబినెట్ సెక్రెటేరియట్ డిపార్టుమెంట్కు చెందిన వెబ్సైట్లో ఆస్తుల వివ�
Bihar CM | జేడీయూలో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న ఊహాగానాలను ఆ పార్టీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ (Nitish kumar) కొట్టిపారేశారు. తమ పార్టీలో అంతా బాగానే ఉందని చెప్పారు. జేడీయూ నేతలందరం ఐక్యంగానే ఉంటున్నామ�
US Singer | జనాభా నియంత్రణపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ (Nitish Kumar) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో నితీశ్ వ్యాఖ్యలపై అమెరికన్ సింగర్ (US Singer), ఆఫ్రికన్-అమెరికన్ నటి మే
CM Nitish Kumar: కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును బీహార్ సీఎం నితీశ్ కుమార్ తప్పుపట్టారు. అయిదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపైనే కాంగ్రెస్ పార్టీ తన దృష్టిని కేంద్రీకరించిందని, ఇం
Nitish Kumar | కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీరుపై బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ విమర్శలు గుప్పించారు. ఆయన అడ్డగోలుగా నోటికొచ్చింది మాట్లాడుతాడని, ఆయన మాటలను తాను పట్టించుకోనని అన్నారు.
Prashant Kishore | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కేవలం 9వ తరగతి మాత్రమే చదివిన నితీశ్ కుమార్.. ఇక ముందూ సీఎంగా కొనసాగేందుకు బీహార్�
CM Nitish Kumar: కొత్తగా పార్లమెంట్ బిల్డింగ్ను నిర్మించాల్సిన అవసరం ఏమి వచ్చిందని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రశ్నించారు. దేశ చరిత్రను కేంద్రం తిరగరాస్తోందని ఆయన విమర్శించారు. రేపు జరగనున్న
CMs meet in Delhi | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ఇవాళ మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ నివాసంలో వీరి భేటీ జరిగింది.