CM Nitish Kumar: కొత్తగా పార్లమెంట్ బిల్డింగ్ను నిర్మించాల్సిన అవసరం ఏమి వచ్చిందని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రశ్నించారు. దేశ చరిత్రను కేంద్రం తిరగరాస్తోందని ఆయన విమర్శించారు. రేపు జరగనున్న
CMs meet in Delhi | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ఇవాళ మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ నివాసంలో వీరి భేటీ జరిగింది.
Hooch Tragedy :నాటు సారా తాగి మృతిచెందిన కుటుంబాలకు నాలుగు లక్షలు ఇవ్వనున్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ విషయాన్ని తెలిపారు. 2016 నుంచి సంభవించిన మరణాలకు ఇది వర్తించనున్నది.
CM KCR | వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల్లో విపక్షాలు ఐక్యంగా పోరాడటంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ కీలక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలో ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇవాళ మర్యాదపూర్వకంగా ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ ఇంటికి వెళ్లారు. తేజస్వియాదవ్, రాచెల్ గొడిన్హో దంపతులకు ఇటీవల జన్మించిన ఆడబిడ్డ కాత్యాయనిని చూసేందుకు తేజస
Tejashwi Yadav | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీపై ఆర్జేడీ అగ్రనేత, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మరోసారి విమర్శలు చేశారు. బీజేపీ మత రాజకీయాలతో దేశంలో హింసను ప్రేరేపిస్తున్నదని ఆరోపించారు.
Nitish Kumar | ఓ ఐపీఎస్ అధికారి తన సీనియర్ అధికారికి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం, అది సోషల్ మీడియాలో వైరల్ కావడంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సీరియస్ అయ్యారు. అది అధికారిక నియమావళికి విరుద్ధమని వ్యాఖ�
బీజేపీపై బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్కుమార్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీతో మరోసారి జట్టు కట్టే అవకాశమే లేదని కరాఖండిగా చెప్పిన ఆయన.. బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకోవడం కంటే చనిపోవ
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను చావనైనా చస్తానుగానీ బీజేపీతో మరోసారి పొత్తు పెట్టుకోనని తెగేసి చెప్పారు. బీహార్లో మహా కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు
Upendra Kushwaha | బీహార్ అధికార కూటమిలోని జేడీయూ పార్టీలో సీఎం నితీశ్కుమార్, సీనియర్ నేత ఉపేంద్ర కుశ్వాహ మధ్య వివాదం మరింత ముదిరింది. ఉపేంద్ర కుశ్వాహ గత కొన్ని రోజులుగా పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున
Nitish Kumar వ్యక్తిగతంగా ఏమీ అవసరం లేదని, తనకు ఒకటే కల ఉందని, ప్రతిపక్ష నేతలందరూ ఒక్కటై ముందుకు సాగాలని, ఇది దేశానికి లాభదాయకంగా మారుతుందని సీఎం నితీశ్ కుమార్ తెలిపారు.