విభజన సమస్యలు పరిష్కరించుకుందామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సానుకూలంగా స్పందించారు. చర్చకు సిద్ధమంటూ చంద్రబాబుకు తిరిగి లేఖ రాయనున్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఏపీకి కేంద్ర సర్వీస్ అధికారుల కేటాయింపు వివాదంపై హైకోర్టు విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది. డీజీపీ అంజనీకుమార్ సహా ఇద్దరు ఐపీఎస్ అధికారులు, 9 మంది ఐఏఎస్ అధికారుల కేటాయిం�
ఒకనాడు 30 వేల ఎకరాలు కూడా లేని ఆయకట్టు.. 3 లక్షల ఎకరాలకు విస్తరించింది. వలసపోయిన పక్షులన్నీ.. సొంతగూటికి తిరిగి చేరుకొన్నాయి. తాము పనిచేసుకోవడమే కాకుండా.. పక్క రాష్ర్టాల వారికి కూడా పని కల్పించడం వనపర్తి జిల్
తెలంగాణ వచ్చింది. నాన్న కలలు నిజం కావడానికి అడుగులు పడ్డయి. తెలంగాణ ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ ‘నీళ్లు, నిధులు, నియామకాల’కు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టు ను మూడేండ్లల
తెలంగాణ ఏర్పడటమే బీజేపీకి నచ్చదు.. అందుకే విభజనను తప్పుపడుతున్నది. విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతున్నది. అందుకే హామీలను అటుకుపై పడేసింది. తెలంగాణ అంటే బీజేపీకి కక్ష.. చూపుతున్నది వివక్ష. ఒక్క అంశమో, రెండు �
ఏడేండ్ల వ్యవధిలోనే కనీవినీ ఎరుగనిరీతిలో రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ రంగం విస్తరించాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం చీకటి మయం అవుతుందని, రాష్ట్రం చీకటిమయం అవుతుందని, కొత్త పరిశ్రమ�
ఐదు దశాబ్దాల అనంతరం సుసంపన్నమైన తెలంగాణ ధృతరాష్ట్ర కౌగిలి నుంచి వేరుపడి స్వేచ్ఛగా తన పరిపాలనలో దేశంలోనే గొప్ప రాష్ట్రంగా ప్రగతి సాధించింది. ఇక్కడ శ్రీకృష్ణ కమిషన్ మీటింగ్ నాడు జరిగిన ఒక సంఘటన చెప్పు�
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై ఇక్కడి సిటిజనులే కాదు దేశవ్యాప్తంగా ఉన్న నెటిజనులు భగ్గుమంటున్నారు. ‘మోదీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ’ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చి నంబర్ �
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై ఏ మాత్రం ఆదమరచి ఉన్నా.. తెలంగాణ అస్తిత్వం కోల్పోవడం ఖాయమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. బీజేపీ పుణ్యాత్ములు తెలంగాణను ఏపీలో కలిపినా కలుపుతరన్న ఆందోళన
బీజేపీ కేంద్రంలో ఒకటి చెప్తే.. రాష్ట్ర బీజేపీ ఒకటి చెప్తూ ద్వంద్వ నీతితో ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ మండిపడ్డారు. ప్రధాని మోదీ �
ఒక ఓటు.. రెండు రాష్ర్టాలంటూ కాకినాడలో తీర్మానం చేసిన బీజేపీ, దేశంలో 3 రాష్ర్టాల ఏర్పాటు సమయంలో తెలంగాణను ఏర్పాటు చేయకుండా మోసం చేసిందని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గోవర్ధన�
తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటుచేసిన తీరుపై పార్లమెంటులో ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. ఏపీని పునర్వ్యవస్థీకరించిన తీరు గురించి కాంగ్రెస్పై విరుచుకుప�
ప్రధాని మోదీపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. బెబ్బులై గాండ్రించింది. తెలంగాణ ఏర్పాటును అప్రజాస్వామికమన్నందుకు.. క్షమించాలని వేడుకొనేదాకా వదిలేది లేదని తేల్చిచెప్పింది. ఊరూరా నల్లజెండాలు.. వాడవాడలా చావుడప
ప్రధాని మోదీపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. బెబ్బులై గాండ్రించింది. తెలంగాణ ఏర్పాటును అప్రజాస్వామికమన్నందుకు.. క్షమించాలని వేడుకొనేదాకా వదిలేది లేదని తేల్చిచెప్పింది. ఊరూరా నల్లజెండాలు.. వాడవాడలా చావుడప
తెలంగాణ ఏర్పాటు సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ చరిత్ర పట్ల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాదిగ జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ పిడమర్తి రవి విమర్శించార�