కరోనా వ్యాప్తికి వలసకూలీలే కారణం అన్న మోదీ వ్యాఖ్యలు అవాస్తవం మాత్రమే కాదు అమానవీయం, గర్హనీయం కూడా. నిజానికి ముందస్తు హెచ్చరికలు లేకుండా విధించిన లాక్డౌన్ వల్ల ఒక్కసారిగా ఉపాధి కోల్పోయిన వలస కార్మిక�
మనిషి ఏం చెప్తాడన్నది కాదు, మనసులో ఏముందన్నది ముఖ్యం. ఈ దేశ పార్లమెంటు ఎందరివో అసలు రంగులు బయటపెట్టిన సత్యపీఠం. ఈసారి ప్రధాని మోదీ వంతు! నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు మోదీ, మరోసారి తెలంగాణపై విషం �
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదటి నుంచీ బీజేపీకీ ఇష్టం లేదనే విషయం ప్రధాని మోదీ వ్యాఖ్యలతో రుజువైందని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటుపై తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరి�
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాలో కలిపిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని, తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులను రప్పించాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ రాష్ట్ర బీజేపీ నేతలక�