Students | బిచ్కుందలోని జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థులు శుక్రవారం క్షేత్ర పర్యటన చేశారు. క్షేత్ర పర్యటనలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ శివారులోని పంట పొలాల్లోకి విద్యార్థులను తీసుకెళ్లి వ్యవసాయ పనులప�
Gambling | సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక బృందంతో పేకాట స్థావరాలపై దాడి చేసి పేకాట ఆడుతున్న 9 మంది పేకాటరాయుళ్లను అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు.
భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను కామారెడ్డి జిల్లా సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు.
State Leverl Competitions | రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలలో కామారెడ్డి జిల్లా బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా రాష్ట్రస్థాయి జిజ్ఞాస �
పిల్లల కిడ్నాప్కు యత్నించిన ఇద్దరిని స్థానికులు పట్టుకుని చితకబాదారు. బిచ్కుంద మండల కేంద్రంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకున్నది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సాత్విక్, నాందేవ్ చదువుతున్నారు.
ఏటీఎంలో చోరీ కోసం వచ్చిన దొంగలకు లాకర్ తెరవడం సాధ్యంకాక చివరికి ఏటీఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున కామారెడ్డి జిల్లా బిచ్కుందలో చోటుచేసుకున్నది.
కామారెడ్డిలోని బిచ్కుంద దవాఖానను ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. ప్రస్తుతం 30 పడకలుగా ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 100 పడకలకు పెంచుతూ వైద్యారోగ్య శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జుక్కల్ నియోజకవర్గంలో సోయా విత్తన శుద్ధి పరిశ్రమ ఏర్పాటు కోసం కృషి చేస్తానని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నియోజకవర్గంలో మెట్ట భూములు ఉన్నందున సోయా పంటను అధికంగా సాగు చేస్తుండడంతో ఇక్కడి రైత
జుక్కల్ నియో జకవర్గం విద్యాపరంగా దినదినాభివృద్ధి సాధిస్తున్నది. తాజా గా ఎమ్మెల్యే హన్మంత్షిండే చొరవతో బిచ్కుంద మండల కేంద్రానికి మైనార్టీ జూనియర్ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చ�
Kamareddy | జిల్లా పరిధిలోని పెద్దకొడపగల్ మండలం జగన్నాథ్పల్లి గేటు వద్ద శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో
విషాదం.. నీటిలో మునిగి ముగ్గురి మృతి.. ఒకరి గల్లంతు | కామారెడ్డి జిల్లా బీర్కుర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందగా.. మరొకరు గల్లంతయ్యారు.