జుక్కల్ నియోజకవర్గంలో సోయా విత్తన శుద్ధి పరిశ్రమ ఏర్పాటు కోసం కృషి చేస్తానని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నియోజకవర్గంలో మెట్ట భూములు ఉన్నందున సోయా పంటను అధికంగా సాగు చేస్తుండడంతో ఇక్కడి రైత
జుక్కల్ నియో జకవర్గం విద్యాపరంగా దినదినాభివృద్ధి సాధిస్తున్నది. తాజా గా ఎమ్మెల్యే హన్మంత్షిండే చొరవతో బిచ్కుంద మండల కేంద్రానికి మైనార్టీ జూనియర్ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చ�
Kamareddy | జిల్లా పరిధిలోని పెద్దకొడపగల్ మండలం జగన్నాథ్పల్లి గేటు వద్ద శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో
విషాదం.. నీటిలో మునిగి ముగ్గురి మృతి.. ఒకరి గల్లంతు | కామారెడ్డి జిల్లా బీర్కుర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందగా.. మరొకరు గల్లంతయ్యారు.